ప్రశాంత్ కిషోర్ ఏం సలహాలిస్తున్నారో తెలియదు కానీ: జగన్పై జేసీ
వైసిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం, ధ్యాస అంతా ముఖ్యమంత్రి కూర్చీ పైనే అని టిడిపి ఎంపి జేసీ దివాకర్ రెడ్డి సోమవార మండిపడ్డారు.
అనంతపురం: వైసిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం, ధ్యాస అంతా ముఖ్యమంత్రి కూర్చీ పైనే అని టిడిపి ఎంపి జేసీ దివాకర్ రెడ్డి సోమవార మండిపడ్డారు.
జగన్ హామీలు చూస్తుంటే రాష్ట్ర బడ్జెట్కు కూడా సరిపోదన్నారు. తాను సీఎం అయ్యాక చేసే 9 పనులపై జగన్ చెప్పడాన్ని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ప్రశాంత్ కిషోర్ ఏం సలహాలు ఇస్తున్నారో తెలియదు కానీ జగన్ చెప్పిన దానిని బట్టి చూస్తే గెలిచే వారికే టిక్కెట్లు ఇస్తారని తెలుస్తోందన్నారు.

రైల్వే జోన్ విషయంలో ఈసారి గట్టిగా పోరాడుతామని చెప్పారు. రైల్వే జోన్ కోసం ఈసారి ఒత్తిడి తేవాలని సీఎం చంద్రబాబు సూచించారన్నారు. పార్లమెంటు నియోజకవర్గాల పెంపు బిల్లు ప్రవేశ పెడతారని సీఎం చంద్రబాబు ఆశాజనకంగా ఉన్నారని చెప్పారు.
పార్లమెంటరీ సమావేశంలో తాము నియోజక వర్గాల పెంపుపై చర్చించామన్నారు. నియోజక వర్గాల పెంపుపై ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే స్పష్టత వస్తుందన్నారు. కాగా, చంద్రబాబు అధ్యక్షతన అంతకుముందు టిడిపి పార్లమెంటరీ బేటీ జరిగింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications