టిడిపికి షాక్: వైసీపీలో చేరిన ఎమ్మెల్సీ ఫరూక్ మేనల్లుడు ముస్తాక్
నంద్యాల: పోలింగ్కు మూడు రోజుల ముందే టిడిపికి వైసీపీ షాకిచ్చింది. టిడిపి ఎమ్మెల్సీ, మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మేనల్లుడు ముస్తాక్ టిడిపిని వీడి వైసీపీలో చేరారు.
సోమవారం నాడు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సమక్షంలో ముస్తాక్ టిడిపిని వీడి వైసీపీలో చేరారు. నంద్యాలలో కీలకమైన ముస్లిం మైనార్టీ ఓట్లు గెలుపు ఓటములపై ప్రభావం చూపనున్నాయి.

అయితే ఈ తరుణంలో ఫరూక్ మేనల్లుడు టిడిపిని వీడడం ఆ పార్టీకి షాకిచ్చింది.వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డి విజయం కోసం కృషిచేస్తానని ముస్తాక్ ప్రకటించారు.
మరోవైపు ఓ విద్యాసంస్థల అధినేత రామకృష్ణారెడ్డి కూడ వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డికి మద్దతు ప్రకటించారు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications