సీమాంధ్రలో 9 జెడ్పీలు టిడిపి వశం, 4 జగన్ పార్టీకి
హైదరాబాద్: సీమాంధ్రలో తెలుగుదేశం, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎక్కువ జెడ్పీలను కైవసం చేసుకుంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాలుగు, తెలంగాణలో కాంగ్రెసు పార్టీ ఒక్క జెడ్పీని గెలుచుకుంది.
ఇప్పటి వరకు సీమాంధ్రలో టిడిపి 5017 ఎంపీటీసీలను, 362 జెడ్పీటీసీలను, వైయస్సార్ కాంగ్రెసు 3977 ఎంపీటీసీలను, 254 జెడ్పీటీసీలను గెలుచుకుంది. తెలంగాణలో కాంగ్రెసు 2311 ఎంపీటీసీలు, 177 జెడ్పీటీసీలను, తెరాస 1884 ఎంపీటీసీలను, 191 జెడ్పీటీసీలను, టిడిపి 1040 ఎంపీటీసీలను, 52 జెడ్పీటీసీలను గెలుచుకుంది.
సీమాంద్రలో... తూర్పు గోదావరి (57) , పశ్చిమ గోదావరి (46), కృష్ణా (49), గుంటూరు (57), అనంతపురం (63), చిత్తూరు (65), శ్రీకాకుళం (38), విజయనగరం (34), విశాఖపట్నం (39) జెడ్పీలను టిడిపి గెలుచుకోగా, ప్రకాశం (56), కడప (50), కర్నూలు (53), శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (46) జెడ్పీలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలుచుకుంది.

తూర్పు గోదావరిలో టిడిపి 43, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 14, పశ్చిమ గోదావరిలో టిడిపి 43, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 3, కృష్ణాలో టిడిపి 35, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 14, గుంటూరులో టిడిపి 34, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 23, అనంతపురంలో టిడిపి 42, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 20, చిత్తూరులో టిడిపి 36, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 28, శ్రీకాకుళంలో టిడిపి 22, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 16, విజయనగరంలో టిడిపి 34, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 24, విశాఖలో టిడిపి 24, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 15 జెడ్పీటీసీలను గెలుచుకున్నారు.
ప్రకాశంలో టిడిపి 25, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 31, శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లాలో టిడిపి 15, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 31, కడపలో టిడిపి 11, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 39, కర్నూలులో టిడిపి 20, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 30 జెడ్పీటీసీలను గెలుచుకుంది.
-
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications