రోడ్డు ప్రమాదం: టెక్ మహీంద్రా ఉద్యోగి మృతి, మరొకరికి తీవ్రగాయాలు
జిల్లాలోని నందిగామ సమీపంలో హైవేపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ టెక్ మహీంద్ర ఉద్యోగి దుర్మరణం పాలయ్యాడు. స్పోర్ట్స్ బైక్ ఇంజిన్ జామ్ కావడంతో ఆ వాహనంపై ఉన్న ఇద్దరు యువకులు కిందపడిపోయారు.
కృష్ణా: జిల్లాలోని నందిగామ సమీపంలో హైవేపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ టెక్ మహీంద్ర ఉద్యోగి దుర్మరణం పాలయ్యాడు. స్పోర్ట్స్ బైక్ ఇంజిన్ జామ్ కావడంతో ఆ వాహనంపై ఉన్న ఇద్దరు యువకులు కిందపడిపోయారు. అదే సమయానికి వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో నాగేంద్రరావు అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

హెల్మెట్ ఉన్నప్పటికీ ఆ వాహనం బలంగా ఢీకొనడంతో నాగేంద్రరావు మృతి చెందాడు. మృతుడి స్వస్థలం తాడేపల్లిగూడెం. కాగా, ఈ ప్రమాదంలో వంశీకృష్ణ అనే మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి.
ఇతడు కూడా టెక్ మహీంద్రా ఉద్యోగే. వంశీకృష్ణది విజయవాడలోని కృష్ణలంక అని తెలుస్తోంది. నాగేంద్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
More From
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!!












Click it and Unblock the Notifications