వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదం: టెక్ మహీంద్రా ఉద్యోగి మృతి, మరొకరికి తీవ్రగాయాలు

జిల్లాలోని నందిగామ సమీపంలో హైవేపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ టెక్ మహీంద్ర ఉద్యోగి దుర్మరణం పాలయ్యాడు. స్పోర్ట్స్ బైక్ ఇంజిన్ జామ్ కావడంతో ఆ వాహనంపై ఉన్న ఇద్దరు యువకులు కిందపడిపోయారు.

|
Google Oneindia TeluguNews

కృష్ణా: జిల్లాలోని నందిగామ సమీపంలో హైవేపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ టెక్ మహీంద్ర ఉద్యోగి దుర్మరణం పాలయ్యాడు. స్పోర్ట్స్ బైక్ ఇంజిన్ జామ్ కావడంతో ఆ వాహనంపై ఉన్న ఇద్దరు యువకులు కిందపడిపోయారు. అదే సమయానికి వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో నాగేంద్రరావు అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

 A tech mahindra employee killed in a accident

హెల్మెట్ ఉన్నప్పటికీ ఆ వాహనం బలంగా ఢీకొనడంతో నాగేంద్రరావు మృతి చెందాడు. మృతుడి స్వస్థలం తాడేపల్లిగూడెం. కాగా, ఈ ప్రమాదంలో వంశీకృష్ణ అనే మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి.

ఇతడు కూడా టెక్ మహీంద్రా ఉద్యోగే. వంశీకృష్ణది విజయవాడలోని కృష్ణలంక అని తెలుస్తోంది. నాగేంద్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

English summary
A tech mahindra employee killed in a accident in Krishna district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X