మద్యం మత్తులో పడి ఉన్న యువతి: బాబాయ్, బంధువులు తాగించారని ఆరోపణ
విశాఖపట్నం: మద్యం మత్తులో విశాఖపట్నంలోని టోల్గేట్ ఓ యువతి మద్యం మత్తులో పడిపోయి ఉంది. ఈ స్థితిలో ఆమెను చూసిన స్థానికులు 108కి ఫోన్ చేశారు. దాంతో 108 సిబ్బంది వచ్చి ఆమెను విశాఖపట్నంలోని కెజిహెచ్లో చేర్పించారు.
తన పేరు పింకీ అని, భువనేశ్వర్ నుంచి వచ్చానని ఆమె చెప్పింది. తనకు తన బాబాయ్, మరికొంత మంది బంధువులు బలవంతంగా మద్యం తాగించారని ఆమె చెప్పింది. పూర్తిగా మత్తులో ఉన్న ఆమెను చూసిన స్థానికులు తొలుత 108కి, ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు.

విజయనగరం జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. వినాయకుడి ఊరేగింపు సందర్భంగా విద్యుత్తు షాక్కు గురై ఓ బాలుడు మరణించాడు. విజయనగరం జిల్లా తెర్లాం మండలం గంగన్నపాడులో శుక్రవారం వినాయకుడి నిమజ్జనం కార్యక్రమం జరిగింది.
ఊరేగింపు సందర్భంగా విద్యుత్ తీగ తెగిపడింది. అది తాకి పాతినవలస నాగరాజు అనే 13 ఏళ్ల బాలుడు మరణించాడు. పోలీసులు నాగరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం శనివారం ఉదయం బాడంగి పిహెచ్సికి తరలించారు.
-
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications