హై టెన్షన్ ఓల్టోజ్, అధికారం ఎవరికి అని వైసీపీ, టీడీపీలో గుబులు, ఐదు సంవత్సరాలు ?
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేశారు. అయితే ఓటరు దేవుళ్లు మాత్రం ఎవరిని కనికరించారు అనే విషయం మాత్రం ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో మహిళా ఓటర్లు ఎక్కవ శాతం ఓటు వెయ్యడంతో టీడీపీ, వైసీపీ, జనసేన నాయకులు వారి విజయంపై అంచనా వెయ్యలేకపోతున్నారు.
గత ఐదు సంవత్సరాలుగా అధికారానికి దూరం అయిన టీడీపీ నాయకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐదు సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు మరోసారి అధికారంలోకి వచ్చి వాళ్లు అనుకున్న పనులు చెయ్యాలని అనుకుంటున్నారు. ఎవ్వరు ఎన్ని అనుకున్నా ఓటర్లు మాత్రం ఇప్పటికే తీర్పు ఇచ్చేయడంతో టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన నాయకుల అందరి జాతకాలు ఈవీఎంలో భద్రంగా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ మంత్రుల జాతకాలు తల్లకిందులు అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఆంధ్రప్రదేశ్ లోని మంత్రులు, ఎమ్మెల్యేలు జాతకాలు మారిపోతుండటంతో వారిలో ఇప్పటికే గుబులు మొదలైయ్యిందని తెలిసింది. అలాగే ఇంతకాలం ప్రతిపక్షానికి పరిమితం అయిన టీడీపీ నాయకులు ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని అనేక ప్రయత్నాలు చేశారని ఇప్పటికే స్పష్టంగా వెలుగు చూసింది.
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైసీపీ, జనసేనకు చావో బతుకో అనే పరిస్థితి వచ్చిందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఐదు సంవత్సరాలు పాటు అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు ఇప్పుడు ఒక్కసారిగా అధికారం దూరం అయితే సహించలేక నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. అలాగే ఇప్పుడు అధికారంలోకి రాకపోతే మరో ఐదు సంవత్సరాల పాటు నానా తిప్పలు పడాల్సి వస్తుందని టీడీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.
మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయో ? అని టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ నాయకులు చాలా టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే ఓటు వేసి అన్ని పార్టీల నాయకుల జాతకాలు ఈవీఎంల్లో భద్రపరిచిన ప్రజలు మాత్రం ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన నాయకులు, వారి అనుచరులు, ఓటర్లు కూల్ గానే ఉన్నా మధ్యలో పలు పార్టీల కోసం పని చేసి అందరిలో గుర్తింపు తెచ్చుకున్న కార్యకర్తలకు మాత్రం ఇప్పుడు టెన్షన్ మొదలైయ్యింది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications