పవర్ ప్లాంట్ లో భారీ చోరీ: 1..5. కోట్లు విలువ చేసే పవర్ సర్కూట్ ప్యానల్ బోర్డులు అపహరణ
చిత్తూరు జిల్లా విజయపురం మండలం అమ్మగుంటలోని ఓంశక్తీ ఈ యనర్జీ పవర్ ప్లాంట్ లో భారీ చోరీ జరిగింది. సుమారు 1.5 కోట్లు విలువైన పవర్ సర్కూట్ ప్యానల్ బోర్డులను దొంగలు దోచుకెల్లారు.
చిత్తూరు: చిత్తూరు జిల్లా విజయపురం మండలం అమ్మగుంటలోని ఓంశక్తీ ఈ యనర్జీ పవర్ ప్లాంట్ లో భారీ చోరీ జరిగింది. సుమారు 1.5 కోట్లు విలువైన పవర్ సర్కూట్ ప్యానల్ బోర్డులను దొంగలు దోచుకెల్లారు.
ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో లారీ, టాటాసుమోలో సుమారు 30 మంది వ్వక్తులు పవర్ ప్లాంట్ లోకి చొరబడి ఉదయం 11 గంటల నుంచి సోమవారం అర్దరాత్రి 1 గంట వరకు చోరీ చేసారు.

అడ్డు వచ్చిన ప్లాంట్ సెక్యూరిటీ ముగ్గురిని చితకబాదారు. అంతేకాక ప్లాంట్ లోనే కట్టిపడేసారు. ఉదయం ప్లాంట్ సూపర్ వైజర్ వచ్చి పోలీసులకు, యాజమాన్యానికి సంఘం గురించి సమాచారం ఇచ్చారు.
గతంలో ప్లాంట్ లో పని చేసిన వారే చోరీకి పాల్పడి వుంటారని పోలీసులు అనుమానం వ్వక్తం చేస్తు
More From
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications