ఇదేం కొత్త ట్రెండ్, రాజకీయాల కోసమా: కేంద్రంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Recommended Video

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ కార్యాలయాన్ని కేంద్రంలోని అధికార పార్టీ రాజకీయ అవసరాలకు వాడుకుంటోందని సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రం తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉందన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడం సరికాదని విమర్శించారు.
కేంద్రం తీరుపై ఆయన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లోను ట్వీట్ చేశారు. కేంద్రంలోని అధికార పార్టీ కొత్త సంస్కృతిసకి తెరలేపిందని చంద్రబాబు అన్నారు. గవర్నర్ కార్యాలయాన్ని రాజకీయ అవసరాలకు వాడుకుంటోందన్నారు. ఇలా వాడుకోవడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు.

చంద్రబాబు ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మద్దతు పలికిన విషయం తెలిసిందే. దీనిపై కూడా ట్వీట్ చేశారు. అంతకుముందు, ఆ తర్వాత ట్వీట్లు తెలుగులో చేసిన చంద్రబాబు కేంద్రంపై విమర్శలకు సంబంధించిన ట్వీట్లు మాత్రం ఇంగ్లీష్లో చేశారు. తద్వారా కేంద్రాన్ని టార్గెట్ చేశారు.
-
కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. -
కనిపించిన నెలవంక.. దేశవ్యాప్తంగా "రంజాన్" వేడుకలకు వేళాయే !! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications