ఏపీ ముఖ్యమంత్రి నిజాయితిగా మాట్లాడుతున్నారు : జేసీ దివాకర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి జగన్ నిజాయితిగా మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ , టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఏపికి ప్రత్యేక హోదా విషయంలో మోడీకి అంత పెద్ద మెజారీటీ రావడం దురదృష్టకరంమని పేర్కోనడం తోపాటు మోడీతో నేరుగా పోరాడే పరిస్థితి లేదని ఓప్పుకోవడం వెనుక జగన్ వాస్తవాలకు అనుగుణంగా మాట్లాడుతున్నాడని అన్నాడు.
ఈనేపథ్యంలోనే తాను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఆయన ప్రకటించారు. ఇకపై రాజకీయాలు చేయబోనని చెప్పారు. ఈనేపథ్యంలోనే పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను ఆయన కొట్టి పారేశారు. తాను ఏ పార్టీలోను చేరడం లేదని స్పష్టం చేశారు.

ఇక జగన్ మంచి మెజారీటీ సాధించాడని ఆయనకు నేను సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా జగన్ను ఏనాడు వ్వక్తిగతంగా ద్వేషించలేదని అన్నారు. మరోవైపు జగన్ నూతన ముఖ్యమంత్రిగా మంచి పరిపాలనను అందిస్తాడని అశిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇక ఇన్ని రోజులు తనకు సహకరించినందుకు అనంతపురం జిల్లా ఎస్సీని కలిసి కృతజ్ఝతలు చెప్పడానికి ఆయన కార్యాలయానికి వచ్చినట్టు ఆయన చెప్పారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
టీడీపీలో విషాదం, సీనియర్ నేత కన్నుమూత..!! -
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి












Click it and Unblock the Notifications