ఆత్మహత్యలు వద్దు: కాపులకు వంగవీటి రాధా వినతి, ముద్రగడపై నాదెండ్ల నో కామెంట్
కాకినాడ/ హైదరాబాద్: కాపులను బీసీలో చేర్చాలని కోరుతూ కాకినాడలో ఆత్మహత్య చేసుకున్న మెకానిక్ వెంకట రమణమూర్తి కుటుంబ సభ్యులను మంగళవారం వైయస్సార్ కాగ్రెసు పార్టీ నేత వంగవీటి రాధ పరామర్శించారు.
కాపు సోదరులు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని కోరారు. ఎవరు రెచ్చగొట్టినా సంయమనం కోల్పోవద్దని అన్నారు. దీన్ని శవరాజకీయం చేయవద్దని రాధ విజ్ఞప్తి చేశారు.

కాపు గర్జన సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా తునిలో చోటు చేసుకున్న సంఘటనలపై స్పందించడానికి మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు నిరాకరించారు. ప్రస్తుతం స్పందించలేనని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సమయం వచ్చినప్పుడు మీడియాను పిలిచి మాట్లాడుతానని అన్నారు.
ఓటు వేయబోమనే భావన మంచిది కాదని ఆయన అన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఆయన మంగళవారంనాడు జూబ్లీహిల్స్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్క ఓటరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications