టిడిపిలోకి వీరశివా, జగన్పై ఫైర్: ఉమ్మారెడ్డి అసహనం

సీమాంధ్రను సింగపూర్ చేసే సత్తా టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకే ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపి విజయపతాకం ఎగురవేయడానికి తన శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిపై రాష్ట్ర విభజకు ప్రధాన కారకుడు అన్నారు.
కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎలమంచిలి రవి కూడా టిడిపిలో చేరే అవకాశం ఉందంటున్నారు. ఇదే అంశంపై బుధవారం సాయంత్రం అనుచరులతో రవి మంతనాలు జరిపారట. టిడిపిలో చేరాల్సిందిగా రవికి ఎంపీ సుజనా చౌదరి నుంచి ఫోన్ వచ్చిందని అంటున్నారు.
జగన్పై ఉమ్మారెడ్డి అసంతృప్తి
వైయస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై కేంద్ర మాజీ మంత్రి ఆ పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. తెనాలి అసెంబ్లీ సీటును తన అల్లుడికి ఇవ్వకపోవడంపై ఆయన మనస్థాపం చెందినట్లు సమాచారం. కొత్తగా వచ్చిన వ్యక్త్జికి సీటు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలియవచ్చింది.
పార్టీ ఆఫీసులో సేవలు, కీలక సూచనలు చేసినా పట్టించుకోకపోవడంపై ఉమ్మారెడ్డి మనస్థాపం చెందారు. వారం రోజులుగా ఇంటికే పరిమితమైన ఉమ్మారెడ్డికి జగన్ కుటుంబ సభ్యులు, వైవి సుబ్బారెడ్డి ఫోన్ చేసినా స్పందించనట్లు చెబుతున్నారు.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని












Click it and Unblock the Notifications