వైసిపి నేతల ఫోన్ల ట్యాపింగ్: డిజిపి తో సహా వారిని తప్పించాలి : ఇసికి సాయిరెడ్డి ఫిర్యాదు..!
ఏపి ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని వైసిపి ఎంపి విజయ సాయి రెడ్డి కేంద్ర ఎన్నికల ప్రధానాధికా రి కి ఫిర్యాదు చేసారు. తమ పార్టీ నేతల ఫోన్లు ట్యాపింగ్ కు పాల్పడుతున్నారని ఆధారాలను ఇసికి అందించారు. ఇక, ఏపి డిజిపి తో పాటుగా పలువురు పోలీసు అధికారులను ఎన్నికల విధుల నుండి తప్పించాలని ఇసిని కోరారు. ఇక, ప్రజాశాం తి పార్టీ గుర్తును తొలిగించాని అభ్యర్దించారు.
ఫోన్ల ట్యాపంగ్ కు పాల్పడుతున్నారు..

ఆ పోలీసు అధికారుల పై..
డిజిపి ఠాకూర్ తో సహా పలువురు అధికారులను ఎన్నికల విధుల నుండి తప్పించాలని సాయిరెడ్డి ఎన్నికల సంఘం కు నివేదించారు. డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీ, ప్రకాశం జిల్లా ఎస్పీని విధుల నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న పోలీస్ అధికారులను బదిలీ చేయాలని, పోలీసులు దగ్గరుండి నారాయ ణ కాలేజీ నుంచి డబ్బు తరలించారని ఆరోపించారు. సాక్ష్యాధారాలను సీఈసీ ముందుంచామని విజయసాయి తెలిపా రు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం తీరును ఈసీ దృష్టికి తీసుకెళ్లామని, చట్ట వ్యతిరేకంగా 37 మంది సీఐలకు పదోన్నతిపై కూడా ఈసీ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో అదనపు బలగాలను ఏర్పాటు చేయాలని కోరామని, న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకు ఉందన్నారు.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications