పది నెలల్లో హైదరాబాద్ ఖాళీ చేస్తాం: కిశోర్, విశాఖే
న్యూఢిల్లీ: సీమాంధ్ర రాజధాని కోసం పదేళ్లు అవసరం లేదని పదినెలలు సరిపోతుందని ఆ ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేశ్ అన్నారు. ఆయన బుధవారం ఓ వార్తా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత పదినెలల్లోనే హైదరాబాద్ను ఖాళీ చేస్తామని చెప్పారు.
సీమాంధ్ర రాజధానిగా విశాఖపట్నంను ప్రకటించాలని కిశోర్ చంద్రదేశ్ కోరారు. ఈ మేరకు తాను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి చెప్పానని తెలిపారు. విశాఖపట్నం దూరమవుతుందని పలువురు నాయకులు రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు కదా అని ప్రశ్నించగా.. విశాఖపట్నం ప్రజలకు రాయలసీమ కూడా దూరమే అవుతుందని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం నిధులతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవచ్చని కిశోర్ చంద్రదేవ్ తెలిపారు. సీమాంధ్ర రాజధాని అతివేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉండే హైదరాబాద్ను పది నెలల్లో ఖాళీ చేయాలని చెప్పారు. వీలైనంత త్వరగా సీమాంధ్ర రాజధానిని ఏర్పాటు చేసుకుని, హైదరాబాద్ను ఖాళీ చేయాలని కిశోర్ చంద్రదేవ్ అన్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications