ఇద్దరు పిల్లలను రైలు కిందికి తోసేసి తల్లి కూడా ఆత్మహత్య
గుంటూరు: గుంటూరు జిల్లా నరసరావుపేట లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరి పిల్లలతో సహాతల్లి ఆత్మహత్యకు పాల్పడింది. నాదెండ్ల మండలం అప్పాపురం కు చెందిన విజయలక్ష్మి దిగ్విజయ (7),గణేష్ సాయి (5) అను ఇద్దరు పిల్లలు ఉన్నారు.
వీరు సమీపం లో ఉన్న మార్టూరు గ్రామంలో చదువుతున్నారు. సోమవారం మార్టూరు లో చదువుకుంటున్న పిల్లల్ని తల్లి విజయలక్ష్మి నరసరావు పేట కు తీసుకు వచ్చింది. ఊరు నుండి పిల్లలని తీసుకువస్తూనే నరసరావుపేట 2 వ గేట్ వద్ద గూడ్స్ ట్రైన్ రావటం చూసి పిల్లలిద్దరి తోసేసి ఆమె కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.

అయితే హృదయం కలచివేసే విషయం ఏమిటంటే సోమవారమే విజయలక్ష్మి కూతురి దిగ్విజయ పుట్టినరోజు కావడం. అయితే విజయలక్ష్మి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనేది ప్రస్తుతానికి మిస్టరీగా మారింది.
జరిగిన ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాధమికం గా కుటుంభ కలహాల నేపధ్యం లోనే విజయలక్ష్మి తన ఇద్దరు బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications