తల్లేనా: కుమారుడిని చంపి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసింది

గుంటూరు: ఓ వ్యక్తిపట్ల కన్నతల్లే కసాయిగా మారింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా కాకుమాను మండలం బోడిపాలెంలో గురువారంనాడు వెలుగు చూసింది. కన్న కుమారుడిని ఓ తల్లి చంసేసి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసింది.

Woman kills son in guntur district of AP

మృతుడిని కోటేశ్వర రావుగా గుర్తించారు. తల్లి అంజమ్మ, మృతుడి మేనమామతో కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. దుర్వాసన రావడంతో స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూశారు. ఇంట్లో ముక్కలు ముక్కలు చేసి ఉన్న శరీర భాగాలు వారికి కనిపించాయి.

దాంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆస్తి వివాదమే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. అంజమ్మ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+