వైఎస్ జగన్ నిజమైన క్రైస్తవుడు కారు: సెబాస్టియన్ సంచలన వ్యాఖ్య
రాజమహేంద్రవరం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిజమైన క్రైస్తవుడు కాదని తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ హ్యారీ సెబాస్టియన్ ఆరోపించారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

పుష్కరాల్లో పిండ ప్రదానాలు చేయడం, పూజలు నిర్వహించడం వంటి పనులు చేసిన వారెవరూ క్రైస్తవులు కాదని, వారు వాటికి దూరంగా ఉంటారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్రైస్తవ సంఘాలు జగన్ వెంటే ఉన్నాయనడం పూర్తిగా అవాస్తవమన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వం తమ సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ క్రైస్తవుల సంక్షేమానికి పాటుపడుతున్నారని, అందులో భాగంగానే అమరావతిలో క్రైస్తవ భవనం నిర్మాణానికి రూ.2 కోట్లు కేటాయించారని గుర్తుచేశారు.
More From
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications