ఇన్ఫోసిస్ వివరణ: మా ఉద్యోగులు బోగస్ రీఫండ్ క్లెయిమ్ చేయలేదు
బెంగళూరు:
తమ
ఉద్యోగులు
ఆదాయం
పన్ను
(ఐటీ)
రీఫండ్
మోసగించారని
వచ్చిన
ఆరోపణలు
నిరాధారమని
ఐటీ
దిగ్గజం
'ఇన్ఫోసిస్'
పేర్కొన్నది.
తమ
సిబ్బంది
మోసగించినట్లు
కేంద్ర
దర్యాప్తు
సంస్థ
(సీబీఐ)
ఎటువంటి
అభియోగాలు
నమోదు
చేయలేదని
ఇన్ఫోసిస్
శుక్రవారం
తెలిపింది.
ఈ
విషయమై
సీబీఐ
అధికారులు
తమను
సంప్రదించలేదని
ఐటీ
దిగ్గజం
వివరించింది.
అయితే
ఈ
విషయమై
తాము
దర్యాప్తు
అధికారులకు
పూర్తిగా
సహకరిస్తామని
వివరణ
ఇచ్చింది.'రివైజ్డ్
టాక్స్
రిటర్న్స్'
పేరిట
బోగస్
క్లెయిమ్స్
దాఖలు
చేసిన
కార్పొరేట్
సంస్థల
ఉద్యోగులపై
సీబీఐ
కేసు
నమోదు
చేసిందని
వార్తాకథనం
ప్రచురిచితమైంది.
బోగస్
రీఫండ్
క్లెయిమ్స్తో
రూ.1000
కోట్ల
నష్టం
బోగస్
రీఫండ్
క్లెయిమ్స్
వల్ల
ప్రభుత్వ
ఖజానాకు
రూ.1000
కోట్ల
నష్టం
వాటిల్లినట్లు
ఆంగ్ల
దినపత్రిక
ప్రచురించిన
వార్తాకథనం
పేర్కొంది.
ఇందులో
పలువురు
ఇన్ఫోసిస్
ఉద్యోగులు
కూడా
ఉన్నారని
ఆ
కథనం
పేర్కొన్నది.
చార్టర్
అక్కౌంటెంట్
(సీఏ)తో
సంబంధం
లేదన్న
ఐసీఏఐ
ఇన్ఫోసిస్
సంస్థకు
చెందిన
కొందరు
క్లెయిమ్స్
రీఫండ్
కోసం
ఫైలింగ్
చేసిన
చార్టర్డ్
అక్కౌంటెంట్
(సీఏ)తో
తమకు
సంబంధం
లేదని
ఇన్
స్టిట్యూట్
ఆఫ్
చార్టర్డ్
అక్కౌంటెంట్స్
ఆఫ్
ఇండియా
(ఐసీఏఐ)
ప్రకటించింది.
వివిధ
సంస్థలకు
చెందిన
250
మంది
పన్ను
చెల్లింపు
దారుల
పేరిట
నకిలీ
పత్రాలతో
1010
రివైజ్డ్
టాక్స్
రిటర్న్స్
దాఖలు
చేశారు.
ఈ
విషయమై
వివరణ
ఇవ్వాలని
ఇన్ఫోసిస్ను
బాంబే
స్టాక్
ఎక్స్చేంజ్
(బీఎస్ఈ)
ఆదేశించింది.
సీబీఐ
ఎఫ్ఐఆర్లో
మా
ఉద్యోగులు
లేరని
ఇన్ఫోసిస్
బీఎస్ఈకి
ఇచ్చిన
వివరణలో
ఇన్ఫోసిస్
'ఆదాయం
పన్ను
రీఫండ్
విషయమై
బోగస్
క్లెయిమ్లు
దాఖలు
చేసినట్లు
మీడియాలో
వార్తలొచ్చాయి.
సీబీఐ
కేసు
నమోదు
చేసినట్లు
పేర్కొంది.కానీ
ఆ
కేసులో
ఇన్ఫోసిస్
పేరు
గానీ,
ఆ
సంస్థలో
పని
చేసే
ఉద్యోగుల
పేర్లు
గానీ
లేవు'
అని
వివరణ
ఇచ్చింది.