కుప్పంలో ఈ కామర్స్ గోడౌన్లో ప్రమాదం: రూ.10 లక్షల ఆస్తి నష్టం
దీపావళి పండగ ముందు చిత్తూరు జిల్లాలో ప్రమాదం జరిగింది. కుప్పంలో గల ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్కు చెందిన గోడౌన్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. ప్రమాదం జరిగిన సమయంలో గోడౌన్లో విలువైన పార్శిల్స్ ఉన్నాయట. అవన్ని అగ్నికి ఆహుతి అయినట్టు తెలుస్తోంది.
ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకుంది. వెంటనే మంటలను అదుపులోకి తీసుకొని వచ్చింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదంలో రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు గోడౌన్ సిబ్బంది వెల్లడించారు. ప్రాణ నష్టం మాత్రం ఏమీ జరగలేదు.

దివాళి పండగ కోసం కస్టమర్స్ ఆర్నమెంట్స్ బుక్ చేసుకున్నారు. వాటిని కొద్దీరోజుల్లో డెలివరీ చేయాల్సి ఉంది. ఇంతలో ప్రమాదం జరిగింది. దీనికి ఇన్సూరెన్స్ ఉంటే కంపెనీ క్లెయిమ్ చేసుకోనుంది. లేదంటే ఆ మొత్తం కంపెనీ భరించాల్సిందే. కొందరు కస్టమర్స్ ముందే మనీ పే చేయడంతో వారికి ఆలస్యంగానైనా డెలివరీ చేయాల్సి ఉంటుంది. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టిన వారితో ప్రాబ్లమ్ లేదు. ఐటెమ్స్ పూర్తిస్థాయిలో లేవని.. ఉంటే భారీ నష్టపోయే వారమని చెబుతున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications