Wife: భర్త గొంతు కోసి మేడ మీద నుంచి విసిరేసిన భార్య, బయట వేరే స్టోరీ చెప్పింది, భర్త తమ్ముడు !
పితోర్ గఢ్ /హర్యానా: హ్యాపీగా పెళ్లి చేసుకున్న దంపతులు సంతోషంగా జీవితం సాగించారు. దంపతులకు ఇంకా పిల్లలు పుట్టలేదు. భార్యను బైక్ లో కొన్నిసార్లు, కారులో కొన్నిసార్లు బయటకు పిలుచుకుని వెలుతున్న భర్త ఆమెతో సంతోషంగా ఉంటున్నాడు. వివాహం జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. ఎందుకు భార్యతో గొడవ పడుతున్నానో అనే విషయం ఆమె భర్త బంధువులకు చెప్పలేదు. భార్య కూడా గొడవలు ఎందుకు జరుగుతున్నాయో ? అనే విషయం సీక్రేట్ గానే పెట్టింది. దంపతుల మద్య గొడవలు ముదిరిపోయాయి. కుటుంబ సభ్యులు, పెద్దలు చాలాసార్లు పంచాయితీలు చేశారు. అర్దరాత్రి దాటిన తరువాత భార్య పరిగెత్తుకుంటా ఇంటి బయటకు వచ్చి బంధువులను పిలిచించింది. బంధువులు వెళ్లి చూడగా ఇంటి ముందు భర్త శవమై కనిపించాడు. భర్త తల పగిలిపోయింది. తన భర్త మద్యం మత్తులో మేడ మీద నుంచి కిందపడిపోయాడని అతని భార్య అందరిని నమ్మించింది. పోస్టుమార్టం నివేదికలో అసలు విషయం వెలుగు చూడటంతో భార్య పోలీసులకు అడ్డంగా చిక్కిపోయింది.

కొన్ని సంవత్సరాల క్రితం !
హర్యానాలోని పితోర్ గఢ్ జిల్లాలోని దీదీహత్ ప్రాంతంలో కుందన్ సింగ్ ధామి అలియాస్ కుందన్ సింగ్ (35) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం పెద్దలు నిశ్చయించిన నీమా దేవి (30) అనే మహిళను కుందన్ సింగ్ వివాహం చేసుకున్నాడు. హ్యాపీగా పెళ్లి చేసుకున్న కుందన్ సింగ్, నీమా దేవి దంపతులు సంతోషంగా జీవితం సాగించారు.

పిల్లలు పుట్టకపోయినా హ్యాపీగా ఎంజాయ్ చేశారు
కుందన్ సింగ్, నీమా దేవి దంపతులకు ఇంకా పిల్లలు పుట్టలేదు. భార్య నీమా దేవిని బైక్ లో బయటకు పిలుచుకుని వెలుతున్న ఆమె భర్త కుందన్ సింగ్ ఆమెతో సంతోషంగా ఉంటున్నాడు. బంధువులు కూడా కుందన్ సింగ్, నీమా దేవి దంపతులు చాలా అన్యోన్యంగా ఉన్నారని చాలా హ్యాపీగా ఫీలైపోయారు .అయితే బందువులు అనుకున్నట్లు కుందన్ సింగ్, నీమా దేవి దంపతులు చాలా కాలం సంతోషంగా ఉండలేకపోయారు.

గొడవలు ముదరిపోయాయి
వివాహం జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత కుందన్ సింగ్, నీనా దేవి దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. ఎందుకు భార్య నీమా దేవితో గొడవ పడుతున్నానో అనే విషయం ఆమె భర్త కుందన్ సింగ్ అతని కుటుంబ సభ్యులు, బంధువులకు ఇంత వరకు చెప్పలేదు. భార్య నీమా సింగ్ కూడా ఇంట్లో భర్తతో కుందన్ సింగ్ తో ఎందుకు గొడవలు జరుగుతున్నాయో ? అనే విషయం సీక్రేట్ గానే పెట్టింది. కుందన్ సింగ్, నీమా దేవి దంపతుల మద్య గొడవలు ముదిరిపోయాయి.

ఇంటి ముందు శవమైన భర్త
కుందన్ సింగ్, నీమా దేవి దంపతుల విషయంలో కుటుంబ సభ్యులు, పెద్దలు చాలాసార్లు పంచాయితీలు చేశారు. అక్టోబర్ 17వ తేదీ అర్దరాత్రి దాటిన తరువాత నీమా దేవి పరిగెత్తుకుంటా ఇంటి బయటకు వచ్చి బంధువులను పిలిచించింది. బంధువులు వెళ్లి చూడగా ఇంటి ముందు కుందన్ సింగ్ శవమై కనిపించాడు. కుందన్ సింగ్ తల పగిలిపోయింది. తన భర్త కుందన్ సింగ్ మద్యం మత్తులో మేడ మీద నుంచి కిందపడిపోయాడని అతని భార్య నీమా దేవి అందరిని నమ్మించింది.

భర్త గొంతు కోసి చంపేసి మీడ మీద నుంచి విసిరేసిన భార్య
కుందన్ సింగ్ తో అతని భార్య నిమా దేవి నిత్యం గొడవలు పడుతుందోని, ఆమె తన సోదరుడిని చంపేసిందని కుందన్ సింగ్ సోదరుడు ధన్ సింగ్ దామి నీమా దేవి మీద కేసు పెట్టాడు. పోలీసులు కేసు విచారణ చేశారు. కుందన్ సింగ్ గొంతు కోసి చంపేశారని పోస్టుమార్టం నివేదికలో వెలుగు చూసింది. పోలీసులు నీమా దేవిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఆ రోజు తన భర్త కుందన్ సింగ్ మద్యం మత్తు ఇంటికి వచ్చి తనను చితకబాదాడని, ఆ సమయంలో అతని గొంతు కోసి చంపేశానని, బన్ని బ్యాగ్ లో శవాన్ని పెట్టుకుని మేడ మీదకు లాక్కొని వెళ్లి అక్కడి నుంచి విసిరేశానని నీమా దేవి పోలీసుల విచారణలో అంగీకరించింది.

భర్త హత్యకు ఎవరైనా సహకరించారా ?
కుందన్ సింగ్ హత్యకు ఉపయోగించిన కత్తి, బన్నీ బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు అన్నారు. నీమా దేవిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచగా ఆమెను 14 రోజులు జ్యుడీషియన్ కస్టడీకి తరలించాలని ఆదేశాలు జారీ చేశారని పోలీసు అధికారులు తెలిపారు. కుందన్ సింగ్ ను హత్య చెయ్యడానికి నీమా దేవికి ఎవరైనా సహకరించారా ? అనే కోణంలో విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications