బల్దియా రోడ్ల నిర్వహణ ఇక ప్రైవేట్ సంస్థలకు.. 709 కిమీ రోడ్లకు టెండర్లు...
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని రోడ్ల నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తామని చెబుతోంది. దీంతో మహానగర గతుకుల రోడ్లు బాగవుతాయని ఆశిస్తోంది. తొలుత వర్క్ ఏజెన్సీలకు పనులు అప్పగిస్తామని సంకేతాలు ఇచ్చింది.
ప్రైవేట్ ఏజెన్సీలు ముఖ్యంగా గుంతలను పూడ్చివేస్తారు. దీంతోపాటు కొత్త రోడ్లను కూడా వేస్తారు. మరోవైపు లేయర్ల నిర్మాణానికి వేర్వేరు టెండర్లను కూడా స్వీకరిస్తారు. ఇదీ సమగ్ర రోడ్ల నిర్వహణ కార్యక్రమం కింద (సీఆర్ఎం) కింద పనులు చేస్తారు. వర్క్ ఏజెన్సీలకు ఐదేళ్లపాటు పనులను బాధ్యతను అప్పగిస్తారు. అయితే రోడ్ల పుట్ పాత్ మాత్రం తవ్వాలంటే ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. ఆరునెలల ముందే సమాచారం ఇచ్చేలా తెలంగాణ ప్రభుత్వం చట్టంలో పేర్కొంది. హైదరాబాద్ మహానగరంలో 709 కిలోమీటర్ల పరిధిలో రహదారులకు సంబంధించి టెండర్లు పిలువాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

మహానగర ప్రధాన రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. చినుకు పడితే చాలు చిత్తడయిపోతాయి. దీంతో నగరవాసి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. దీనిపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. వర్క్ ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నది. దీంతో నగర రహదారుల రూపురేఖలు మారతాయని ప్రభుత్వం భావిస్తోంది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications