యూపీలో కుప్పకూలిన ఫ్లైఓవర్: 12 మంది మృతి, పలువురికి గాయాలు
వారణాసి: ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ఓ ఫ్లైఓవర్ కుప్పకూలిన ఘటనలో సుమారు 12 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కుప్పకూలింది.
వారణాసిలోని నిర్మాణంలో ఉన్న సమయంలో ప్రమాదవశాత్తు ఈ ఫ్లైఓవర్ కుప్పకూలింది. దీంతో 12 మంది మృత్యువాతపడ్డారు. పలు కార్లు ఫ్లైఓవర్ పలువురు కూలీలు చిక్కుకొన్నారు. కొన్ని కార్లు, ఇతర వాహనాలు కూడ ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.

ఈ ఘటన తెలిసిన వెంటనే యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు, మంత్రి నీలకాంత్ తివారీని వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టాలని ఆదేశించారు.
సహయక చర్యలను వేగవంతం చేయాలని సీఎం యోగీ ఆదిత్యనాధ్ అధికారులను ఆదేశించారు.ఇదిలా ఉంటే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఫ్లైఓవర్ కింద చిక్కుకొన్న వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications