ఉత్తరాఖండ్లో ప్రమాదం, ఇద్దరు మహిళలు సహా 12 మంది మృతి
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. జోషిమఠ్ బ్లాక్లో గల ఉర్గాం- పల్లా జఖోలా మోటార్ వేపై వాహనం ప్రమాదానికి గురయ్యింది. యాక్సిడెంట్లో 12 మంది చనిపోయారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. 10 మంది పురుషులు ఉన్నారు. ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. ఘటనా స్థలానికి జిల్లా కలెక్టర్ హిమాన్హు ఖురానా, ఎస్పీ ప్రేమేంద్ర దోవల్ చేరుకున్నారు. అక్కడికి ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, స్థానిక అధికారులు కూడా వచ్చారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంతో అక్కడ భీతవాహ వాతావరణం నెలకొంది. క్షతగాత్రుల హాహాకారాలతో ఆ ప్రాంతం మిన్నంటింది.

More From
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications