16 మంది సస్పెక్టెడ్ డెత్.. మద్యంతోనేనా...? ఇద్దరు మాత్రం
బీహర్లో 16 మంది చనిపోయారు. పశ్చిమ చంపార్ జిల్లాలో గత 48 గంటల్లో మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. వీరంతా మందులో విషపూరిత పదార్థం కలుపడంతోనే చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించి ఇద్దరు చౌకీదారులను ప్రశ్నించి.. సస్పెండ్ చేశారు.

బీహర్లో 2016 నుంచి మద్యపాన నిషేధం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఆల్కహల్ ఉత్పత్తి చేయడం, కొనుగోలు చేయడం, సేవించడం నేరమే అవుతుంది. ఆ 16 మంది చనిపోయిన వారి మృతదేహలు తీసుకోవడానికి కూడా జనం జంకుతున్నారు. ఎందుకంటే ఎక్కడ తమపై కేసులు పెడతారేమోనని భయం ఉంది.
గత రెండు మూడు రోజుల్లో 8 మంది అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. అయితే వారంతా మందు తీసుకున్నారని కలెక్టర్ కుందన్ కుమార్ వివరించారు. 40 మంది నుంచి పోలీసులు స్టేట్ మెంట్ తీసుకున్నారు. అయితే చనిపోయిన వారి కుటుంబసభ్యులు మాత్రం.. వారు లిక్కర్ తీసుకోలేదని చెబుతున్నారు. 16 మందిలో ఇద్దరికీ అనారోగ్య సమస్యలు ఉన్నాయి.. మిగతా 14 మంది మాత్రం మద్యం సేవించడం వల్లే చనిపోయారని చెబుతున్నారు.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications