వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోర రోడ్డు ప్రమాదం: 17మంది అక్కడికక్కడే మృతి

రాజస్థాన్ రాష్ట్రంలోని హనుమాన్‌గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ఓ ట్రక్కు.. ప్రయాణికులతో వెళుతున్న జీపును ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న 17మంది మృత్యువాతపడ్డారు.

|
Google Oneindia TeluguNews

జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని హనుమాన్‌గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ఓ ట్రక్కు.. ప్రయాణికులతో వెళుతున్న జీపును ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న 17మంది మృత్యువాతపడ్డారు.

హనుమాన్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రావత్సర్-హనుమాన్‌గఢ్ మెగా హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కు అతివేగంగా ఢీకొనడంతో జీపు నుజ్జునుజ్జయింది. మృతదేహాలు చెల్లాచెదురయ్యాయి.

accident

ఘటనలో మృతి చెందిన వారి మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం వారి బంధువులకు అప్పగించనున్నట్లు తెలిపారు.

ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ఎస్‌హెచ్ఓ అన్వర్ ఖాన్ తెలిపారు.

English summary
Seventeen persons were killed when their jeep collided with a truck in Rajasthan’s Hanumangarh district on Friday, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X