పశ్చిమ ఢిల్లీ అల్లర్లపై జోరుగా పుకార్లు, 24 ఏళ్ల యువకుడి సోషల్ మీడియా ఖాతా, అరెస్ట్
ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం అనుకూల, వ్యతిరేక వర్గాలతో అట్టుడికిపోతోంది. పశ్చిమ ఢిల్లీలో హింసను ప్రేరేపించేందుకు ఓ యువకుడు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోస్ట్ చేశాడు. అతన్ని ఢిల్లీ సైబర్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అతనికి సోషల్ మీడియాలో 10 వేల మంది ఫాలోవర్లు ఉన్నారని పోలీసులు గుర్తించారు.

పశ్చిమ ఢిల్లీలో గల నిహల్ విహర్కు చెందిప అభిషేక్ (24) సోషల్ మీడియాలో అల్లర్లను ప్రేరేపించే పోస్టులు చేసినట్టు పోలీసులు గుర్తించారు. అతని మొబైల్ స్వాధీనం చేసుకొని, పరిశీలించి చూడగా.. అతని ప్రొఫైల్ నుంచి పోస్టు పెట్టినట్టు గుర్తించారు. ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారులు వివరించారు.
Recommended Video

పశ్చిమ ఢిల్లీలో ఆదివారం సోషల్ మీడియా ద్వారా పోస్టులు రావడంతో.. దీంతో భయానక వాతావరణం నెలకొంది. కొందరు చట్ట వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తాము అదుపులోకి తీసుకున్న 40 మందికి అల్లర్లతో సంబంధం ఉందని పోలీసులు తెలిపారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications