వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ రెచ్చిపోయిన పాకిస్తాన్: సామాన్యులే లక్ష్యంగా కాల్పులు, ముగ్గురు పిల్లలు మృతి

సరిహద్దుల్లో పాకిస్తాన్ మరోసారి రెచ్చిపోయింది. సామాన్యులే లక్ష్యంగా పాకిస్తాన్ బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు చిన్నారులు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు.

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: సరిహద్దుల్లో పాకిస్తాన్ మరోసారి రెచ్చిపోయింది. సామాన్యులే లక్ష్యంగా పాకిస్తాన్ బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు చిన్నారులు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు.

జమ్ము కాశ్మీర్‌లోని పూంఛ్ సెక్టారులో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని సోమవారం మరోసారి ఉల్లంఘించింది. ఈ కాల్పుల్లో తొమ్మిదేళ్ల బాలుడు, ఓ బాలికతో సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

పూంచ్‌ సెక్టార్‌లో కేరీ, దిగ్వార్‌లలో పాకిస్తాన్ దళాలు ఉదయం నుంచి భారీగా మోర్టార్‌ షెల్స్‌ను ప్రయోగిస్తున్నాయి. దీంతో పూంచ్ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

English summary
At least three children, including a nine-year-old boy and a girl, were killed and eight persons injured on Monday as Pakistan fired on Indian posts along the Line of Control (LoC) in Jammu and Kashmir's Poonch district. The girl lost her life during ceasefire violation in Digwar sector of Jammu and Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X