Viral Video: ముగ్గురిని మింగేసిన ఇసుక లారీ.. సీసీ కెమెరాలోని దృశ్యాలు చూస్తే..
అతి వేగం ప్రమాదకరమని చెబుతారు. అయినా అదే వేగాన్ని కొనసాగిస్తారు. ఈ అతి వేగం వల్ల ఎన్నో ప్రాణాలు గాల్లో కలిశాయి.. కలుస్తున్నాయి.. అయినా మారడంలేదు.. మార్పు రావడం లేదు. తాజాగా పంజాబ్ లో జరిగిన ఘోర ప్రమాదంలో అతివేగమే ప్రధాన కారణమైంది. పంజాబ్ లోని బెహ్రాం దగ్గర లారీ అతివేగంతో అదుపు తప్పి కారు మీద బోల్తా పడింది.
ముగ్గురు
మృతి
ఈ
దుర్ఘటనలో
ముగ్గురు
మృతి
చెందారు.
18
టైర్లున్న
ఓ
భారీ
ఇసుక
లారీ
అతి
వేగంలో
టర్న్
తీసుకొని
బోల్తా
పడింది.
అదే
సమయంలో
అటుగా
వస్తున్న
వస్తున్న
రెండు
కార్ల
మీద
ఆ
లారీ
బోల్తా
పడింది.
అయితే
ఆ
కారుపై
పూర్తి
బోల్తా
పడడంతో
ఆ
కారు
నుజ్జునుజ్జు
అయింది.
ఫగ్వారా
-చండీఘడ్
జాతీయ
రహదారిపై
ఈ
ప్రమాదం
జరిగింది.
#Punjab - Three people were killed in a road accident near Behram on #Phagwara-Banga road. 🥺 #Punjab #accident pic.twitter.com/UreDU2ou9W
— Harish Deshmukh (@DeshmukhHarish9) September 13, 2022
ఒకే
కుటుంబం..
మృతి
చెందిన
వారు
ఒకే
కుటుంబానికి
చెందిన
వారు.
వారిలో
దంపతులు,
వారి
కుమారుడు
ఉన్నారు.
వీరు
అక్కడికక్కడే
ప్రాణాలు
కోల్పోయారు.
మరో
ముగ్గురు
గాయపడ్డారు.
ఈ
ప్రమాద
దృశ్యాలు
సీసీటీవీ
కెమెరాలో
రికార్డు
అయ్యాయి.
లారీ
డ్రైవర్
ర్యాష్
డ్రైవింగ్
కారణంగా
ప్రమాదం
జరిగిన
పోలీసులు
ప్రాథమికంగా
నిర్ధారించారు.
లారీ
డ్రైవర్
మేజర్
సింగ్
పై
కేసు
నమోదు
చేశారు.