300 బ్యారికేడ్లు సహా 17 వాహనాలు ధ్వంసం.. ఢిల్లీలో హై టెన్షన్
వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై రైతు నేతల ఆక్రోశం కట్టలు తెంచుకుంది. రద్దు చేయాలని పదే పదే కోరుతున్న కేంద్రం పెడచెవిన పెట్టింది. గత 60 రోజులుగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నారు. అయితే జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్త పరిస్థతికి దారితీసింది. తమ డిమాండ్ నెరవేర్చాలని రైతులు/ రైతు ప్రతినిధులు కదం తొక్కారు.

మంగళవారం జరిగిన ఘర్షణలో 80 పై చిలుకు మంది పోలీసులు గాయపడ్డారు. 300 బ్యారికేడ్లను ధ్వంసం చేశారు. నాలుగు కంటైయినర్లు.. 17 ప్రజా రవాణా వాహనాలను ధ్వంసం చేశారు. ఢిల్లీలో జరుగుతోన్న హింసతో దేశం ఉలిక్కిపడింది. రైతులు ఇలా చేస్తారా అని కొందరు రాజకీయ నేతలు అడుగుతున్నారు. చెప్పిన రూట్ మ్యాప్ కాకుండా ఇతర మార్గాల ద్వారా వచ్చి.. బీభత్సం సృష్టించారు.
Recommended Video
ఎర్రకోటపై తమ జెండా ఎగరవేసి.. నిరసన తెలియజేశారు. అయితే దీనిని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. రైతు నేతుల చేసిన ఆందోళనలకు సంబంధించి ఎక్కడికక్కడ కేసులు నమోదు చేస్తున్నారు. పండవ్ నగర్, సీమపురి, ఘాజిపూర్ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. రైతు నేతలు చేసిన ఆందోళనతో దేశం ఒక్కసారికి ఉలిక్కిపడింది. ఏం జరిగింది అని ముక్కున వేలుసుకుంది. రైతుల డిమాండ్లను కేంద్రం పరిష్కరించాలని కూడా కోరుతోంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications