పాక్ కాల్పుల్లో నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి
శ్రీనగర్: పాకిస్థాన్ తన కుటిల బుద్ధిని మార్చుకోవడం లేదు. మరోసారి కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించి అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాక్ రేంజర్లు.. భారత జవాన్లపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు అమరులయ్యారు.
సాంబా జిల్లాలోని రామ్గఢ్ సెక్టార్లో గల అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మంగళవారం రాత్రి పాక్ రేంజర్స్ కాల్పులు జరిపారని సరిహద్దు భద్రతా దళం ఐజీ రామ్ అత్వార్ తెలిపారు. ఈ ఘటనలో నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అసిస్టెంట్ కమాండెంట్ ర్యాంక్ అధికారి కూడా ఉన్నారు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.

తొలుత పాక్ సైన్యం కాల్పులకు పాల్పడిందని.. వారి చర్యను భారత బలగాలు తిప్పికొట్టాయని అధికారులు చెప్పారు. మంగళవారం రాత్రి నుంచి మొదలైన కాల్పులు బుధవారం తెల్లవారుజాము వరకు కొనసాగాయని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు.
More From
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications