76 మంది సైనికులు కోలుకుంటున్నారు.. వారం రోజుల్లో విధుల్లోకి: అధికారులు
డ్రాగన్ చైనాతో సోమవారం తూర్పు లడాఖ్ గాల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణలో 76 మంది సైనికులు గాయపడ్డారు. వారంతా కోలుకుంటున్నారని.. వారం రోజుల్లో విధుల్లో చేరతారని ఆర్మీ ప్రకటించింది. చైనా ఆర్మీ చేసిన రాళ్ల దాడిలో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.

లేహ్ ఆస్పత్రిలో 18 మంది చికిత్స పొందుతున్నారని.. వారు కోలుకోవడానికి 15 రోజుల సమయం పడుతుందని అధికారులు వివరించారు. మరో 58 మంది వారం రోజుల్లో క్యూర్ అవుతారని పేర్కొన్నారు. వీరికి చిన్న గాయాలు ఉన్నాయని వివరించారు. వారి ఆరోగ్యం గురించి బెంగ అవసరం లేదు అని పేర్కొన్నది.
Recommended Video
భారత్ నుంచి కల్నల్ సహా 20 మంది జవాన్లు చనిపోగా.. చైనాకు చెందిన ఎంతమంది చనిపోయారనే అంశంపై మాత్రం క్లారిటీ లేదు. ఘర్షణలో చనిపోయిన, గాయపడ్డ వారి వివరాలు వెల్లడించామని, ఎవరూ మిస్ కాలేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. అయితే గాల్వాన్ లోయ దాడికి సంబంధించి భారత్-చైనా మేజర్ జనరల్స్ మూడో రోజు కూడా చర్చించారు.
-
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
మహారాష్ట్రలోని అండర్ వరల్డ్ డాన్ "దావూద్ ఇబ్రహీం" ఆస్తులు వేలం..! -
కొబ్బరి నీళ్లు.. చెరకు రసం - వేసవిలో ఈ రెండింటిలో ఏది మంచిది..!? -
INSPIRING STORY : నాడు రోజుకు రూ.5 రైతు కూలీ.. నేడు ఆక్స్ఫర్డ్లో "ఏఐ" పై ప్రసంగం..! -
చైనాకు బిగ్ షాక్.. భారత్కు రష్యా క్రూడాయిల్ షిప్పులు యూ టర్న్!! -
శృంగారంలో తేలియాడండి: హాలీడే ప్రకటించిన కాలేజ్ -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..!












Click it and Unblock the Notifications