బీహర్లో ఘోర ప్రమాదం, 8 మంది చిన్నారుల మృతి
బీహర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వైశాలి జిల్లాలో రోడ్డు పక్కన ఉన్నవారిపైకి ట్రక్కు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో పలువురు చనిపోయారు. మృతుల్లో 8 మంది చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అసలే ఆదివారం.. హాలీ డే మూడ్లో ఉంటారు. ఆ సమయంలో ప్రమాదం జరిగింది. వారు కాసేపు రిలాక్స్ కాగా.. మృత్యువు పలకరించింది. అప్పటివరకు బానే ఉన్నా వారంతా తిరిగిరానీ లోకాలకు వెళ్లిపోయారు. పక్కనే ఉన్న మరికొందరు ఘటనను కళ్లరా చూశారు. క్షణకాలంలో ప్రమాదం నుంచి బయటపడ్డామని అనుకున్నారు.
More From
-
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది.. -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
ఏం ప్లాన్ చేశావ్ భాయ్ -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
IMDB అల్లు అర్జున్ టాప్-10 మూవీస్.. ‘పుష్ప2’కు దక్కని చోటు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
Assembly Poll Survey: బెంగాల్, అస్సాంలో గెలుపెవరిది ? షైనింగ్ ఇండియా తాజా సర్వే..!












Click it and Unblock the Notifications