వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహర్‌లో ఘోర ప్రమాదం, 8 మంది చిన్నారుల మృతి

|
Google Oneindia TeluguNews

బీహర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వైశాలి జిల్లాలో రోడ్డు పక్కన ఉన్నవారిపైకి ట్రక్కు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో పలువురు చనిపోయారు. మృతుల్లో 8 మంది చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 8 children among several killed in road accident

అసలే ఆదివారం.. హాలీ డే మూడ్‌లో ఉంటారు. ఆ సమయంలో ప్రమాదం జరిగింది. వారు కాసేపు రిలాక్స్ కాగా.. మృత్యువు పలకరించింది. అప్పటివరకు బానే ఉన్నా వారంతా తిరిగిరానీ లోకాలకు వెళ్లిపోయారు. పక్కనే ఉన్న మరికొందరు ఘటనను కళ్లరా చూశారు. క్షణకాలంలో ప్రమాదం నుంచి బయటపడ్డామని అనుకున్నారు.

English summary
Several people including 8 children were killed on Sunday after truck rammed into roadside settlement in Bihar's Vaishali.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X