పాక్ సైనికుల తలను తెస్తే రూ.5 కోట్లిస్తామంటూ ముస్లిం సంస్థ సంచలనం
పాకిస్తాన్ సైనికుల తల నరికిన భారత జవాన్లకు రూ.5 కోట్ల రివార్డును ఇస్తామని ముస్లిం యువ ఆటంకవాడి విరోధి సమితి ప్రకటించింది.పాక్ సైనికులు ఇటీవల భారత సైనికులను అతిదారుణంగా నరికిచంపారు.
జైపూర్: పాకిస్తాన్ సైనికుల తల నరికిన భారత జవాన్లకు రూ.5 కోట్ల రివార్డును ఇస్తామని ముస్లిం యువ ఆటంకవాడి విరోధి సమితి ప్రకటించింది. పాక్ సైనికులు ఇటీవల భారత సైనికులను అతిదారుణంగా నరికిచంపారు.
భారత సైనికుడు పరమ్ జిత్ సింగ్ తలను పాకిస్తాన్ సైనికులు నరికిన నేపథ్యంలో పాక్ సైనికుల తల నరికి తీసుకురావాలని రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలోని ముస్లిం సంస్థ సంచలన ప్రకటన చేసింది.

ముస్లిం యువ ఆటంకవాది విరోధి సమితి అధ్యక్షుడు మహమ్మద్ షకీల్ అజ్మీర్ దర్గా.ను సందర్శించాడు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పాక్ సైనికుల తల నరికి తెచ్చిన భారత జవాన్లకు రివార్డు ఇచ్చేందుకు వీలుగా తాము తమ సంస్థ వలంటీర్లు, ప్రజల నుండి విరాళాలు వసూలు చేస్తున్నట్టు చెప్పారు.
More From
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా "












Click it and Unblock the Notifications