రాజస్థాన్ బీజేపీ ఎంఎల్ఏపై హత్యాయత్నం
జైపూర్: బీజేపీ శాసన సభ్యుడిపై హత్యాయత్నం జరిగిన సంఘటన రాజస్థాన్ లో జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఆయన ప్రాణాలతో బయటపడ్డాడని రాజస్థాన్ పోలీసు అధికారులు తెలిపారు.
రాజస్థాన్ లోని దౌసా లోని మహ్వా శాసన సభ నియోజక వర్గానికి చెందిన శాసన సభ్యుడు ఓం ప్రకాష్ హుడ్లా ఇంట్లో పనుల్లో బిజిగా ఉన్నారు. ఆ సందర్బంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కిటికిలో నుండి ఆయన మీద కాల్పులు జరిపారు.

విషయం గుర్తించిన ఓం ప్రకాష్ హుడ్లా తప్పించుకున్నాడు. పలు రౌండ్ లు కాల్పులు జరిపారు. తుపాకి తూటాల నుండి తప్పించుకున్న ఓం ప్రకాష్ హుడ్లా వెంటనే ఇంటిలో అలారం మోగించారు. సెక్యూరిటి సిబ్బంది అలర్ట్ అయ్యారు.
చిక్కిపోతామని భయపడిన నిందితులు అక్కడి నుండి పరారైనారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థానికి చేరుకుని పరిశీలించారు. పాత కక్షల కారణంగా హత్యాయత్నం జరిగిందా, రాజకీయ కక్షలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నామని అధికారులు తెలిపారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications