ప్రక్షాళనకు కార్యాచరణ: గంగానదిలో ఉమ్మేస్తే జైలుకే..
న్యూఢిల్లీ: గంగానది ప్రక్షాళనను నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. మోడీ ప్రభుత్వం అందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించే పనిలో ఉంది. గంగానదిలో ఎవరైనా ఉమ్మేసినా లేదా చెత్త, పాలిథీన్ కవర్లు వేసినా కనిపిస్తే వారికి మూడు రోజుల జైలు శిక్ష లేదా రూ.10 వేల జరిమానా విధించే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది.
గంగా శుద్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శాఖ బాధ్యతలు చేపట్టిన కేంద్ర మంత్రి ఉమాభారతి 'అవిరళ గంగ-నిర్మల గంగ' కోసం కృషి చేస్తామని, ప్రాచీన కాలంలో గంగ ఎంత శుద్ధంగా ఉండేదో తిరిగి అంత స్వచ్ఛంగా ఉండేలా చర్యలు చేపడతామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

భారత్లోని ముఖ్యమైన నగరాలలో కోల్కతా అత్యుత్తమని, చండీగఢ్లో ప్రజా జీవనం అత్యంత దుర్లభమని ఓ అధ్యయనంలో తేలింది. ఐటీ హబ్గా పేర్కొంటున్న మన హైదరాబాద్ది ఈ అధ్యయనంలో చివరి నుంచి ఐదో స్థానమని తేలింది. పాట్నా, రాంచీ, ముంబై తదితర నగరాలు హైదరాబాద్ కంటే ఎంతో మెరుగుగా తేలాయి.
చట్టాల అమలు, పటిష్టమైన విధానాలు, బాధ్యతాయుతమైన యంత్రాంగం, మెరుగైన జీవన ప్రమాణాలు ఇలా పలు అంశాలను ప్రాతిపదికగా తీసుకుని భారత్లోని ముఖ్యమైన నగరాలలో చేసిన అధ్యయనంలో కోల్కతా పరిస్థితే ఉన్నంతలో మెరుగ్గా ఉంది. జనాగ్రహ్ సంస్థ నిర్వహించిన ఈ అధ్యయనంలో ప్రపంచంలోని ఇతర ముఖ్య నగరాలతో మన నగరాలు ఏ మాత్రం పోటీ పడలేదు.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది












Click it and Unblock the Notifications