సీఎంను కట్రోల్ లో పెట్టండి: శశికళ అక్క కోడుకు టీటీవీ !
చెన్నై: తమిళనాడు మఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి చెక్ పెట్టి తన అదుపులోకి తీసుకోవాలని అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ. దినకరన్ ప్రయత్నిస్తున్నారని అన్నాడీఎంకే పార్టీ నాయకులు అంటున్నారు.
అన్నాడీఎంకే నాయకుల కథనం మేరకు తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామిని కంట్రోల్ చేసే వార్తలు ప్రసారం చెయ్యాలని జయ టీవీకి దినకరన్ సూచించారని సమాచారం, ఎడప్పాడి పళనిసామిని ఇప్పటి నుంచి అదుపులో పెడితే తనకు కలిసి వచ్చే అవకాశం ఉందని దినకరన్ ప్లాన్ వేశారని సమాచారం.

ఎడప్పాడి పళనిసామి సొంతంగా నిర్ణయాలు తీసుకోకుండా, సీఎం మాట మంత్రులు వినకుండా చూడాలని, తమిళనాడు ప్రజలతో సహ పార్టీకి ఆయన అనుకూలంగా లేరనే ప్రచారం చెయ్యాలని సొంత చానల్ జయ టీవీ ప్రతినిథులకు చెప్పారని శశికళ వర్గంలోని అన్నాడీఎంకే నాయకులు అంటున్నారు.
అన్నాడీఎంకే పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన సందర్బాల్లో కూడా ఫ్లెక్సీల్లో సీఎం ఎడప్పాడి పళనిసామి ఫోటోలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు ఎడప్పాడి పళనిసామికి వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేస్తే దినకరన్ స్వయంగా ప్రభుత్వం మీద పెత్తనం చెలాయించేలా ప్లాన్ చేస్తున్నారని అన్నాడీఎంకే పార్టీ నాయకులే అంటున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications