చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయలలిత కోలుకోవాలి, జైట్లీ, అమిత్ షా: మీడియాకు నో

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే చీఫ్ జయలలిత చికిత్స పోందుతున్న అపోలో ఆసుపత్రిని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సందర్శించారు.

జయలలిత ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. దాదాపు 20 నిమిషాలకు పైగా ఇరువురు బీజేపీ నేతలు ఆసుపత్రిలోనే ఉన్నారు. తరువాత మీడియాతో మాట్లాడుకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Amit Shah, Jaitly visit Chennai, wish Jayalalithaa a speedly recovery

అనంతరం సోషల్ మీడియాలో అమిత్ షా, అరుణ్ జైట్లీ ఈ విషయంపై స్పంధించారు. జయలలిత ఆరోగ్యం గురించి తెలుసుకోవాడానికి తాము చెన్నై అపోలో ఆసుపత్రికి వెళ్లామని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

జయలలిత త్వరగా కోలుకోవాలని తాము ఆకాంక్షిస్తున్నామని ఇరువురు నేతలు పేర్కొన్నారు. అయితే బుధవారం ఉదయం చెన్నై చేరుకున్న అమిత్ షా, అరుణ్ జైట్లీ మధ్యాహ్నం అపోలో ఆసుపత్రికి వెళ్లారు. అంత సేపు ఆసుపత్రిలో ఉన్నా బయట వీరిద్దరూ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.

English summary
Union Finance Minister, Arun Jaitley and BJP's National President Amit Shah today visited the Appolo hospital in Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X