
Iran Flight: ఇరాన్ విమానానికి బాంబు బెదిరింపు.. వెనకాలే వెళ్లిన భారత యుద్ధ విమానాలు..
ఇరాన్ లోని టెహ్రాన్ నుంచి చైనాలోని గ్యాంగ్ జౌకు వెళ్తున్న మహాన్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. సోమవారం తెల్లవారుజామున ఇరానియన్ క్యారియర్ మహన్ ఎయిర్ నిర్వహిస్తున్న ఎయిర్బస్ A340 విమానం గ్యాంగ్ జౌక్ బయల్దేరింది. ఉదయం 9 గంటల 20 నిమిషాలకు విమానం భారత భూభాగంలో ఉండగా.. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది.

35,000 అడుగుల ఎత్తులో
విమానం
మొదట
ఢిల్లీకి
పశ్చిమాన
200
కి.మీ
దూరంలో
హోల్డింగ్
పొజిషన్లో
ఉన్నప్పుడు
దాని
క్రూజింగ్
ఎత్తు
35,000
అడుగుల
ఎత్తులో
ఉండగా
బాంబు
బెదిరింపు
రాగా
వెంటనే
ఢిల్లీ
ఎయిర్
పోర్టును
భారత
వైమానిక
దళం
అప్రమత్తం
చేసింది.
పైలట్
విమానం
ల్యాండ్
చేసేందుకు
అనుమతి
కోరగా..
జైపూర్
లేదా
చండీఘడ్
విమానాశ్రయంలో
ల్యాండింగ్
చేయాలని
అధికారులు
చెప్పారు.

చైనా గగనతలం
అక్కడ
విమానం
ల్యాండింగ్
చేసేందుకు
పైలట్
ఇష్టపడలేదు.
దీంతో
భారత
వైమానిక
దళానికి
చెందిన
యుద్ధ
విమానాలు
ఆ
విమానాన్ని
ఫాలో
అయ్యాయి.
పైలట్
విమానాన్ని
చైనా
గగనతలం
దిశగా
మళ్లించారు.
ఢిల్లీలో
అనుమతించకపోవడంతో
పైలట్
విమానాన్ని
చైనా
గగనతలం
దిశగా
మళ్లించినట్లు
తెలిసింది.

IAF యుద్ధ విమానాలు
2022
అక్టోబర్
3న
ఇరాన్
రిజిస్ట్రేషన్
కలిగిన
విమానయాన
సంస్థ
భారత
గగనతలం
గుండా
ప్రయాణిస్తున్నప్పుడు
బాంబు
బెదిరింపు
వచ్చిందని
భారత
వైమానిక
దళం
ఒక
ప్రకటనలో
తెలిపింది.
IAF
యుద్ధ
విమానాలతో
విమానాన్ని
సురక్షితమైన
దూరంలో
అనుసరించాయని
పేర్కొంది.
విమానంలో
బాంబు
లేదని
టెహ్రాన్
నుంచి
సమాచారం
అందడంతో
వైమానిక
దళాలు
వెనుదిరిగాయి.