కాల్పులు: ముగ్గురు చొరబాటుదారుల హతం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ సరిహద్దులో ఉద్రిక్తత కొనసాగుతోంది. సైన్యానికి, వేర్పాటువాద గెరిల్లాలలకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు చొరబాటుదారులు హతమయ్యారు. కుప్వారా జిల్లాలోని లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు చొరబాటుదార్లను సైన్యం హతమార్చిందని భద్రతావర్గాలు తెలిపాయి.
ఆదివారం సాయంత్రం అనుమానాస్పదంగా కనిపించిన చొరబాటుదారులను నిఘావర్గాలు అడ్డగించి ప్రశ్నించాయి. దీంతో వారు కాల్పులకు దిగారు. ఈ నేపథ్యంలో సైన్యానికి, గెరిల్లాలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి.

కొన్ని గంటల పాటు కొనసాగిన ఈ కాల్పుల్లో ముగ్గురు చొరబాటుదారులను మట్టుపెట్టిన భద్రతా దళాలు, భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.
మూడు ఏకె 47 రైఫిల్స్, 12 ఏకే మాగ్జైన్స్ను, సుమారు 300రౌండ్ల బుల్లెట్లు, రెండు అండర్ బ్యారెల్ గ్రెనైడ్ లాంచర్లను స్వాధీనం చేసుకున్నట్లు సోమవారం రక్షణాధికారి ఒకరు తెలిపారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications