బడ్జెట్: 5లక్షల లోపు పన్ను రిబేట్, కొత్త ఉద్యోగులకు వరం, ప్రపంచంలో భారత్ భేష్
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం పార్లమెంటులో 2016 - 17 బడ్జెట్ ప్రవేశ పెట్టారు.
మొత్తం
బడ్జెట్
-
19.78
లక్షల
కోట్లు
ప్రణాళికా
వ్యయం
రూ.5.5
లక్షల
కోట్లు
ప్రణాళికేతర
వ్యవయం
14.28
లక్షల
కోట్లు
ద్రవ్యలోటు
3.5
శాతం
రెవెన్యూ
లోటు
2.5
శాతం
- బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది.
-
ఎక్సైజ్
శాఖ
పన్ను
నుంచి
బీడీలకు
మినహాయింపు
-
పొగాకు
ఉత్పత్తులపై
10
శాతం
నుంచి
పదిహేను
శాతానికి
పెంపు
-
రూ.1
కోటి
దాటిన
ఆదాయంపై
15
శాతం
సర్ఛార్జీ
-
విలాసవంతమైన
కార్ల
పైన
పన్ను
ఒక్క
శాతం.
పెట్రోల్
కార్లపై
రూ.1
శాతం
సెస్,
డీజిల్
కార్లపై
రూ.2.5
శాతం
సెస్
-
60చ.మీ.
విస్తీర్ణం
గల
ఇల్లు,
ప్లాట్లకు
సేవా
పన్ను
మినహాయింపు
-
ఆధార్
ఆధారంగా
సంక్షేమ
పథకాల
రాయితీల
చెల్లింపు.
-
నిరామయి
ఆరోగ్య
బీమా
పథకానికి
సేవా
పన్ను
రాయితీ
-
స్టార్టప్
ద్వారా
పొందే
లాభాలపై
మూడేళ్లపాటు
నూరు
శాతం
రాయితీ.
-
గృహ
రుణాలపై
వడ్డీ
మినహాయింపు
రూ.50వేలు
పెంపు.
-
ఆరుకోట్ల
గ్రామీణ
ఆవాసాలకు
డిజిటల్
విద్య.
-
వచ్చే
మూడేళ్లలో
పోస్టాఫీస్లుల్లో
ఏటీఎంలు,
మైక్రో
ఏటీఎంలు
పెంపు
-
9
సూత్రాల
ఆధారంగా
పన్ను
ప్రతిపాదనలు
- సింగిల్ బీమా పథకాలపై పన్ను తగ్గింపు
దేశవ్యాప్తంగా 3వేల జనరికి దుకాణాలు.
-
9
సూత్రాల
ఆధారంగా
పన్ను
ప్రతిపాదనలు
-
తద్వారా
దాదాపు
2
కోట్ల
మంది
పన్ను
చెల్లింపుదారులకు
ప్రయోజనం.
-
రూ.5
లక్షల
కంటే
తక్కువ
ఆదాయం
ఉన్న
వారికి
పన్ను
రిబేట్
రూ.2వేల
నుంచి
రూ.5వేలకు
పెంపు.
-
ఇంటి
అద్దె
పైన
పన్ను
మినహాయింపు
రూ.24వేల
నుంచి
రూ.60వేలకు
పెంపు.
సొంత
ఇల్లు
లేని,
హెచ్ఆర్ఏ
పొందని
ఉద్యోగులకు
వర్తింపు.
సెక్షన్
87ఏ
కింద
ట్యాక్స్
రిబేట్
రూ.2వేల
నుంచి
రూ.5వేలకు
పెంపు.
-
దీనదయాళ్
ఉపాద్యాయ,
గురు
గోవింద్
సింగ్ల
జయంతికి
100
కోట్లు,
- 9 సూత్రాలతో ముందుకు... 1 వ్యవసాయ రంగం, రైతు సంక్షేమం, 2 గ్రామీణ అభివృద్ధి, 3 సామాజిక రంగం, ఆరోగ్య రంగం, 4 విద్యా నైపుణ్యాలు, ఉపాది కల్పన, 5 మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, 6 ఆర్థిక సంస్కరణలు, 7 వ్యాపార అనుకూలాంశ విధానాలు, 8 ఆర్థిక క్రమశిక్షణ, 9 భారం తగ్గించేలా పన్ను సంస్కరణలు
-
ఆర్థిక
సేవల
విషయంలో
ఆధార్
కార్డును
తప్పనిసరి
చేస్తూ
చట్ట
సవరణ
-
సాగర
మాల
ప్రాజెక్టు
కోసం
రూ.8వేల
కోట్లు.
-
బ్యాంకుల
మూలధన
సమీకరణకు
రూ.25వేల
కోట్లు
-
ఒక్క
రోజులోనే
స్టార్టప్
కంపెనీల
రిజిస్ట్రేషన్
కు
అనుమతి.
-
రూ.900
కోట్లతో
పప్పు
ధాన్యాల
మార్కెట్
స్థిరీకరణ
నిధి.
-
స్టాక్
ఎక్సేజ్,
బీమా,
పింఛన్
రంగాల్లో
విదేశీ
పెట్టుబడులకు
అనుగుణంగా
సంస్కరణలు
-
రుణ
విధానం
పారదర్శకంగా
ఉండేలా
రిజర్వ
బ్యాంక్
చట్ట
సవరణలు
-
ముద్ర
బ్యాంక్
ద్వారా
రూ.1.80వేల
కోట్ల
రుణాలు
-
డైరీ
ఫార్మర్స్కు
నాలుగు
కొత్త
ప్రాజెక్టులు.
-
గ్రామీణ
మహిళలకు
గ్యాస్
కనెక్షన్లు
-
3.5
కోట్ల
చౌక
దుకాణాల
డిజిటలైజేషన్.
-
ప్రభుత్వ
రంగ
సంస్థల
స్థిరీకరణకు
చర్యలు
-
గ్యాస్
ఉత్పత్తి
సంస్థలకు
రాయితీలు
-
విద్యుదుత్పత్తి
పెంపుకు
రూ.3వేల
కోట్లు
పెంపు
-
సెబి
ద్వారా
కొత్తగా
కమోడిటీ
డేరివేటివ్
మార్కెట్.
-
పెట్టుబడుల
ఉపసంహరణ
శాఖను
పెట్టుబడులు
పెట్టుబడులు,
ప్రజా
ఆస్తుల
నిర్వహణ
శాఖగా
మార్పు.
-
భారత్లో
తయారైన
ఆహార
ఉత్పతతుల్లో
నూరు
శాతం
ఎఫ్డీఐకి
అనుమతి
-
జాతీయ
సర్వీస్
కెరియర్
ప్లాట్
ఫాంతో
రాష్ట్ర
ఉఫాధి
కల్పన
కార్యాలయాల
అనుసంధానం.
-
మౌలిక
సదుపాయాల
రంగానికి
కొత్త
రేటింగ్
విధానం
-
గ్రామీణాభివృద్ధికి
228
శాతం
నిధులు
పెంపు.
-
మౌలిక
సదుపాయల
రంగంలో
పన్ను
రహిత
బాండ్ల
జారీ
-
తూర్పు,
పశ్తిమ
తీర
ప్రాతాల్లో
కొత్త
గ్రీన్
ఫీల్డ్
ఓడ
రేవులు
-
అణు
విద్యుదుత్పత్తికి
రూ.3
వేల
కోట్లు
-
రూ.150
కోట్లతో
అసంపూర్ణంగా
ఉన్న
విమానాశ్రయాల
పునరుద్ధరణ
-
ప్యాసింజర్
రవాణా
రంగంలో
ప్రయివేటుకు
పచ్చజెండా.
-
రోడ్లు,
జాతీయ
రహదారులు,
రైల్వేలకు
2.21.246
కోట్లు
-
చమురు
నిక్షేపాల
వెలికితీతకు
అత్యంత
ప్రాధాన్యం.
-
రవాణా
రంగంలో
లైసెన్స్
రాజ్
కు
స్వస్తి.
-
ప్యాసింజర్
బస్సుల
నిర్వహణకు
కొత్త
ప్రయోగం.
-
బహుముఖ
నైపుణ్యాల
శిక్షణకు
దేశవ్యాప్తంగా
5700
ఫాఠశాలలు
-
జాతీయ
రహదారులకు
రూ.97వేల
కోట్లు.
-
కొత్త
ఉద్యోగులకు
మూడేళ్ల
పాటు8.33శాతం
ఈపీఎప్
ప్రభుత్వం
చెల్లిస్తుంది.
-
రాబోయే
మూడేళ్లలో
కోటి
మంది
యువతకు
నైపుణ్యాల
పెంపు.
-
రైల్వేల
అభివృద్ధికి
రూ.2.18
లక్షల
కోట్లు.
-
చిన్న
దుకాణాలు
వారంలో
అన్ని
రోజులూ
వ్యాపారం
చేసుకునేందుకు
అనుమతి.
-
అంబేడ్కర్
125వ
జయంతి
సందర్భంగా
ఎస్సీ,
ఎస్టీ
జీవనస్థితిగతులు
పెంపుకు
కృషి
-
నకిలీ
సర్టిఫికేట్ల
నిరోధం
కోసం
డిజిటలైజేషన్.
-
కుటుంబానికి
లక్ష
మేర
ఆరోగ్య
భీమా
-
దేశవ్యాప్తంగా
ఈ
ఏడాది
5542
గ్రామాల్లో
విద్యుదీకరణ
-
విద్య,
ఉద్యోగ
భద్రత,
జీవన
ప్రమాణాలు,
నైపుణ్యం
పెంపు
-
రైతు
రుణాల
వడ్డీ
రాయితీకి
రూ.15వేల
కోట్లు.
-
గ్రామీణ
ప్రాంతాల్లో
గ్యాస్
కనెక్షన్ల
కోసం
రూ.2వేల
కోట్లు.
-
కొత్తగా
62
నవోదయ
విద్యాలయాలు.
ప్రధానమంత్రి
కౌశల్
యోజన
ద్వారా
యువతకు
ఉపాధి
కోసం
రూ.1700
కోట్లు.
-
పంచాయతీ,
పురపాలక
సంఘ
ఆర్థిక
సాయం
కోసం
రూ.2.87
లక్షలు
గ్రాంటు
-
పశు
సంవర్ధక
శాఖకు
రూ.850
కోట్లు
-
300
రూర్బన్
క్లస్టర్ల
ఏర్పాటు
-
ఉన్నత
విద్యకు
నిధులు
ఇచ్చేందుకు
రూ.1000
కోట్లతో
కార్పస్
ఫండ్
-
బహిరంగ
మలమూత్ర
విసర్జనను
పారద్రోలాలి,
అందుకోసం
గ్రామాలకు
పురస్కారాలు
-
దళితుల్లో
ఔత్సాహిక
పారిశ్రామికవేత్తల
ప్రోత్సాహానికి
ప్రత్యేక
విభాగం.
-
పంటల
బీమా
పథకం
కోసం
రూ.5500
కోట్లు.
-
గత
ఏడాది
కంటే
ఉపాధి
హామీకు
రూ.4వేల
కోట్లు
అదనం.
-
వృద్ధులకు
అదనంగా
రూ.30వేలు
బీమా
-
స్టార్టప్
ఇండియా,
స్టాండప్
ఇండియాకు
రూ.500
కోట్లు.
-
వ్యవసాయ
రంగానికి
రూ.35985
కోట్లు.
-
సేంద్రియ
వ్యవసాయానికి
రూ.412
కోట్లు.
-
భూగర్భ
జలాల
పెంపుకు
రూ.60వేల
కోట్లు.
-
ఉపాధి
హామీ
పథకానికి
38,500
కోట్లు.
-
2018
మే
నాటికి
వంద
శాతం
గ్రామాల్లో
విద్యుదీకరణ
-
14వ
ఆర్థిక
రంగం
సూచన
మేరకు
గ్రామీణ
రంగానికి
నిధులు.
-
ప్రధానమంత్రి
గ్రామీణ
సడక్
యోజనకు
రూ.19వేల
కోట్లు.
-
6వేల
గ్రామాల్లో
డిజిటల్
విద్య
ఏర్పాటు.
-
ఆహార
భద్రతకు
రూ.35,984
కోట్లు.
-
భూసార
పరీక్షలకు
రూ.268
కోట్లు.
-
గ్రామీణ
విద్యుదీకరణకు
8500
కోట్లు
-
గ్రామీణ
రంగానికి
2.87
లక్షల
కోట్లు
-
మూడేళ్లలో
5
లక్షల
ఎకరాల్లో
ఆర్గానిక్
వ్యవసాయం.
దేశంలో
సగం
కంటే
ఎక్కువ
వ్యవసాయానికి
నీటి
కొరత.
-
రోడ్డు
కనెక్టివిటికీ
రూ.27వేల
కోట్లు.
వీటితో
2.23
లక్షల
రోడ్
కనెక్టివిటీ.
స్వచ్ఛ
భారత్
కోసం
రూ.9వేల
కోట్లు
-
14వ
ఆర్థిక
సంఘం
సిఫార్సులతో
రాష్ట్రాలకు
వాటా
పెంపు.
-
స్వల్ప
ప్రీమియం
ఎక్కువ
పరిహారంతో
పంటలకు
పిఎల్
బీమా
పథకం
రైతుల
కోసం
ఏప్రిల్
14
నుంచి
ఈ
మార్కెటింగ్
పథకం.
-
రైతుల
కోసం
పంటల
బీమా
పథకం
-
వచ్చే
ఏడాది
నుంచి
జనరల్
ఇన్సురెన్సులు
పబ్లిక్
ఇష్యూలోకి.
-
ఎగుమతులకు
ప్రోత్సాహం,
ఆర్థిక
వనరులపై
దృష్టి.
-
నాబార్డ్
కింద
నీటి
పారుదల
కోసం
రూ.20వేల
కోట్లు.
మార్చి
31
నాటికి
23
ప్రాజెక్టులు
పూర్తి
చేయాలని
లక్ష్యం.
-
గ్రామీణ,
ఇతర
కీలక
రంగాలకు
అదనపు
వనరులు
సమకూర్చాం.
-
సేంద్రియ
వ్యవసాయానికి
ప్రోత్సాహం.
-
వచ్చే
అయిదేళ్లలో
రైతుల
ఆధాయం
రెట్టింపు
చేయాలన్నది
తమ
లక్ష్యం.
నగరాలు,
పట్టణాల్లో
వ్యర్థాల
నుంచి
సేంద్రియ
ఎరువుల
తయారీ.
-
గ్రామీణ,
వ్యవసాయ,
బ్యాంకింగ్
రంగాలకు
ఆర్థిక
దన్ను.
-
పప్పు
ధాన్యాల
అభివృద్ధికి
రూ.500
కోట్లు.
-
వ్యసాయ
రంగానికి
రూ.35,985
కోట్లు.
వచ్చే
ఐదేళ్లలో
సాగునీటికి
రూ.86500
కోట్లు.
-
ప్రభుత్వ
బ్యాంకుల
బలోపేతం,
మౌలిక
సదుపాయాల
అవకాశాలు
పెంచుతాం.
-
ప్రభుత్వం
కొత్తగా
తెస్తున్న
ప్రధాని
పంటల
బీమా
యోజన
రైతులకు
భరోసా
ఇవ్వనుంది.
-
ద్రవ్యోల్భణం
9.6
శాతం
నుంచి
5.4
శాతానికి
తగ్గించాం.
-
ప్రధాని
సించాయి
యోజన
కింద
25
లక్షల
ఎకరాలకు
సాగునీరు
-
జిఎస్టీ
ఆమోదం,
కాలం
చెల్లిన
చట్టాలపై
దృష్టి
సారించాం.
-
ఈ
ఏడాది
ప్రణాళికా
వ్యయాన్ని
పెంచుతున్నాం.
-
వ్యవసాయం
-
ఉపాధి
హామీ
అనుసంధానం.
-
వచ్చే
ఏడాది
9
సూత్రాల
ఆధారంగా
అభివృద్ధి.
-
ఆర్గానిక్
వ్యవసాయాన్ని
ప్రోత్సహించేందుకు
చర్యలు.
-
ద్రవ్యలోటును
1.4
శాతానికి
తగ్గించకలిగాం.
2022
కల్లా
వ్యవసాయ
ఆధారిత
వ్యవసాయం
రెట్టింపు
మా
లక్ష్యం.
-
వ్యవసాయ,
నిర్మాణ,
బ్యాంకింగ్
రంగాలపై
దృష్టి
పెట్టాం.
-
బిపిఎల్
కుటుంబాలకు
వంట
గ్యాస్.
-
వంట
గ్యాస్
అందరికీ
అందుబాటులోకి
చర్యలు
తీసుకున్నాం.
దీంతో
మహిళల
ఆరోగ్యం
మెరుగుపడింది.
-
రిటైల్
ద్రవ్యోల్భణం
5.4
శాతానికి
తగ్గింది.
-
విదేశీ
మారక
నిల్వలు
ఎన్నడూ
లేంత
లేనంత
స్థాయికి
పెరిగాయి.
350
బిలియన్
డాలర్ల
మారక
ద్రవ్యం
ఉంది.
-
ఎన్ని
ఆటంకాలు
వచ్చినా
ఆర్థిక
వ్యవస్థను
గాడిలో
పెట్టాం.
-
గత
ఏడాది
అంతర్జాతీయ
వృద్ధి
రేటు
3.1
శాతానికి
దిగజారింది.
మన
జిడిపి
6.3
శాతం
నుంచి
7.6
శాతానికి
చేరుకుంది.
-
కరెంట్
అకౌంట్
లోటు
తగ్గించగలిగాం.
సవాళ్లను
అవకాశాలుగా
మలుచుకున్నాం.
-
రెండేళ్లుగా
వర్షాభావ
పరిస్థితులు
నెలకొన్నాయి.
వర్షాభావం
13శాతం
పెరిగింది.
21
నెలలుగా
మేం
తీసుకున్న
చర్యలతో
వృద్ధి
రేటు
పెరిగింది.
-
అంతర్జాతీయంగా
ఆర్థికవ్యవస్థ
మందగమనంలో
ఉంది.
భారత
ఆర్థిక
వ్యవస్థ
బాగుందని
అంతర్జాతీయ
ఆర్థిక
సంస్థలు
ప్రశంసించాయి.
-
జైట్లీ
ప్రసంగం
ప్రారంభించారు.
-
2016-17
బడ్జెట్ను
జైట్లీ
లోకసభలో
పదకొండు
గంటలకు
ప్రవేశపెట్టారు.
ఆయన
బడ్జెట్
ప్రారంభంలో
విపక్షాలు
అడ్డుకునే
ప్రయత్నం
చేశాయి.
-
ప్రధాని
మోడీ
తెల్లని
దుస్తుల్లో
పార్లమెంటుకు
వచ్చారు.
-
2016-17
సాధారణ
బడ్జెట్కు
కేంద్ర
మంత్రివర్గ
ఆమోదముద్ర
వేసింది.
ప్రధానమంత్రి
నరేంద్ర
మోడ
అధ్యక్షతన
జరిగిన
కేంద్ర
కేబినెట్
సమావేశంలో
బడ్జెట్
ఆమోదించారు.