2.77 ఎకరాల్లో మసీదు నిర్మాణమేమీ లేదు: సుప్రీంకోర్టు
అయోధ్య వివాదాస్పద భూమిపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరిస్తోంది. తీర్పు పాఠాన్ని చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ చదివి వినిపిస్తున్నారు. వివాదాస్పద 2.77 ఎకరాల స్థలంపై నిర్మోహి అఖాడా, రామ్ లల్లా, సున్నీ వక్ఫ్ బోర్డు పిటిషన్లపై తీర్పు వెలువరిస్తున్నారు. ఇదే అంశంపై షియా వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం కొట్టివేసింది.
2.77 ఎకరాల భూమిలో ఖాళీగా ఉన్న స్థలంలో మసీదు నిర్మించలేదని సీజేఐ రంజన్ గొగొయ్ తెలిపారు. అందులో మసీదు నిర్మాణానికి సంబంధించి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని పురావస్తు శాఖ తెలిపిందని గుర్తుచేశారు.

ఇస్లాంకు సంబంధించి ఆధారాలు ఏవీ లభించలేదని పేర్కొన్నారు. వివాదాస్పద స్థలంలో 12వ శతాబ్ధంలో ఆలయం ఉన్నట్టు కూడా ఆధారాలు లేవని పేర్కొన్నది. అయితే కళాఖండాలు ఉన్నట్టు చరిత్రకారులు పేర్కొన్నారని మాత్రం గుర్తుచేసింది. ఎన్నో ఎళ్ల నుంచి ఉన్న సున్నితమైన సమస్యకు సుప్రీంకోర్టు పరిష్కారం చూపించింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications