బెంగళూర్లో భవనం కూలి ముగ్గురు మృతి?

పాఠశాల భవనంలో ఏడుగురు నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో తొలుత మంటలు లేచాయి. ఆ తర్వాత భవనం కూలింది. ఆ భవనంలో ఏడుగురు నివాసం ఉంటున్నట్లు సమాచారం. శిథిలాల కింద మరి కొంత మంది ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.
గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యల కోసం ఐదు ఫైర్ టెండర్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. హోసూరు రోడ్డులోని అడుగోడి గోపాలప్ప బ్లాక్లో గల ఆ పాఠశాల 1970లో ఏర్పడింది. కర్ణాటక మాధ్యమిక విద్యా సంస్థ ఆధ్వర్యంలో ఆ పాఠశాల నడుస్తోంది.
More From
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications