Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కర్ణాటక బంద్, ప్రతిపక్షాల మద్దతు, బీజేపీ స్టాండ్ ఇదే, మాజీ సీఎం బోమ్మయ్ క్లారిటీతో !

బెంళూరు: తమిళనాడుకు కావేరీ (cauvery) నీటి విడుదలకు వ్యతిరేకంగా ఈనెల29వ తేదీన (రేపు) కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చారని, ఈ బంద్‌కు (bandh) ప్రతిపక్షాలతోపాటు అనేక కన్నడ సంఘ సంస్థల మద్దతు కూడా ఉందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బసవరాజ్ బోమ్మయ్ (basavaraj bommay) తెలిపారు. గురువారం హుబ్బళిలో బసవరాజ్ బోమ్మయ్ విలేకరులతో మాట్లాడారు.

Basavaraj Bommay and the opposition have declared their full support for the Karnataka bandh.

10వేల క్యూసెక్కుల నీళ్లు (cauvery) తమినాడుకు వదలాలని ఆర్డర్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో వాదిస్తామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చంకలు గుద్దుకుందని, ఇంత పెద్ద మొత్తంలో నీటిని విడుదల (bandh) చేయాలనే పరిస్థితి ఎదురుకావడానికి కర్ణాటకలోని ఈ చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం కారణం అని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ (basavaraj bommay)ఆరోపించారు.

ఇప్పుడు 3 వేల క్యూసెక్కుల నీరు తమిళనాడుకు వదలాలని కావేరి (cauvery) వాటర్ మేనేజ్ మెంట్ బోర్డు ఆదేశాలు జారీ చేసిందని బసవరాజ్ బోమ్మయ్ (basavaraj bommay) గుర్తు చేశారు. ఆలస్యంగా అయినా కర్ణాటక ప్రభుత్వం బుద్ది తెచ్చుకుందని, ప్రజలు వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని, తరువాతే సిద్దరామయ్య ప్రభుత్వం మేల్కొందని బసవరాజ్ బోమ్మయ్ (basavaraj bommay)మండిపడ్డారు.

Basavaraj Bommay and the opposition have declared their full support for the Karnataka bandh.
ఇప్పటికే భారీ మొత్తంలో కావేరి నీరు తమిళనాడుకు ప్రవహించిందని, కావేరి (cauvery) జలాల పంపిణి విషయంలో ట్రిబ్యునల్ ఆదేశాలను తమిళనాడు ఉల్లంఘించిందని, తాగునీటి కోసం ఇక్కడి కర్ణాటక ప్రజలు అల్లాడుతున్నారని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ (basavaraj bommay) ఆరోపించారు. కావేరి (cauvery) జలాల పంపిణి విషయంలో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం శ్రద్ధ వహించాలని బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.

కావేరి (cauvery) జలాల పంపిణి విషయంలో కర్ణాటక ప్రభుత్వం దిగజారితే ప్రభుత్వంపై పోరాటం (bandh) చేయాల్సి వస్తుందని, రేపటి బంద్‌కు (bandh) విపక్షాలతోపాటు కన్నడ సంస్థల మద్దతు కూడా ఉందని, కావేరి (cauvery) కోసం పోరాటం ఉన్నంత వరకు మా పోరాటం కొనసాగుతుందని బపవరాజ్ బోమ్మయ్ (basavaraj bommay) తెలిపారు. ఉత్తర కర్ణాటకలో చాలా కరువు ఉందని, వర్షాకాలం ఇప్పటికే ముగిసిందని, అక్కడి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని బసవరాజ్ బోమ్మయ్ విచారం వ్యక్తం చేశారు.

Basavaraj Bommay and the opposition have declared their full support for the Karnataka bandh.

ఇప్పటికే వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, గతంలో వరదలు వచ్చినప్పుడు రైతులకు రెట్టింపు పరిహారం ఇచ్చాం. చాలా సందర్భాలలో రాష్ట్ర రైతులను మేము ఆదుకున్నాం. ఈ విషయంలో (cauvery)కర్ణఆటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆప ని చెయ్యడం లేని బసవరాజ్ బోమ్మయ్ (basavaraj bommay) ఆరోపించారు.

బీజేపీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ఆకర్షిస్తోందని, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం చరిష్మా కోల్పోయిందని, అందుకే కాంగ్రెస్‌ మళ్లీ ఆపరేషన్ హస్తం కార్యాచరణకు సిద్ధమైందని, ఇదే కాంగ్రెస్‌ బలహీనత అని, టిక్కెట్ రాని కొందరు కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారని, అయినా కాంగ్రెస్‌కు లాభం లేదని, ఎమ్మెల్యే టిక్కెట్లు దొరకని వారు ఇతర పార్టీలకు వెళ్లడం మామూలే అని. మేము దాని గురించి పెద్దగా ఆలోచించలేదని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ (basavaraj bommay) అన్నారు. మొత్తం మీద శుక్రవారం జరిగే కర్ణాటక బంద్ కు బీజేపీతో పాటు ప్రతిపక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+