మరోసారి మైనింగ్ కింగ్ గాలి విచారణ ? బెంగళూరు సిట్ కార్యాలయంలో !
సీబీఐ అనుబంధ ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) అధికారులు గాలి జనార్దన్ రెడ్డిని విచారించి పలు కీలకమైన వివరాలు సేకరించారని సమాచారం. బెంగళూరులోని సిట్ కార్యాలయంలో మంగళవారం గాలి జనార్దన్ రెడ్డిని .
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలిజనార్దన్ రెడ్డిని అధికారులు మరోసారి విచారించారని సమాచారం. గనుల అక్రమ తవ్వకం, ఇనుప ఖనిజం తరలింపు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్ రెడ్డిని మంగళవారం అధికారులు విచారించారని సమాచారం.
సీబీఐ అనుబంధ ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) అధికారులు గాలి జనార్దన్ రెడ్డిని విచారించి పలు కీలకమైన వివరాలు సేకరించారని సమాచారం. బెంగళూరులోని సిట్ కార్యాలయంలో మంగళవారం గాలి జనార్దన్ రెడ్డిని విచారించారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

గాలి జనార్దన్ రెడ్డిని సిట్ వర్గాలు మరో సారి విచారించిందన్న విషయాన్ని ఆయన సోదరుడు, బళ్లారి మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి తోసిపుచ్చారు. ఈ విషయంపై సీబీఐ అధికారులు సైతం ఇప్పటి వరకు స్పందించలేదు.
అక్రమ గనుల కేసులో అరెస్టు అయిన గాలి జనార్దన్ రెడ్డిని 2015 నవంబర్ 20వ తేదిన సిట్ అధికారులు అరెస్టు చేసి విచారణ చేశారు. తరువాత ఆయన జామీనుపై బయటకు వచ్చారు. ఇప్పుడు మళ్లీ గాలి జనార్దన్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారని వెలుగుచూడటంతో ఆయన అనుచరులు ఆందోళనకు గురౌతున్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications