అమ్మకానికి కిడ్నీ : కానీ ఎందుకో తెలుసా ?
ఒక వ్యక్తి తన కిడ్నీని అమ్మకానికి పెట్టాడు.విడాకులు తీసుకొన్న భార్యకు భరణం చెల్లించేందుకు గాను కిడ్నీ అమ్మకానికి పెట్టాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకొంది.
Recommended Video

భోపాల్: ఒక వ్యక్తి తన కిడ్నీని అమ్మకానికి పెట్టాడు.విడాకులు తీసుకొన్న భార్యకు భరణం చెల్లించేందుకు గాను కిడ్నీ అమ్మకానికి పెట్టాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకొంది.
ఎవరైనా బతకడానికి డబ్బుల్లేకో లేదంటే ఇంట్లో ఎవరికైనా బాగోకపోతేనే బాడీ పార్ట్శ్ అమ్ముకోవడం చూసుంటాం. కానీ విడాకులు తీసుకున్న భార్యకు భరణం కట్టడానికి అతడు కిడ్నీ ని అమ్మకానికి పెట్టాడు.

మధ్యప్రదేశ్లోని విదిష నుంచి వెలుగులోకి వచ్చింది ఈ సంఘటన, విడాకులు తీసుకున్న భార్యకు చెల్లించాల్సిన డబ్బుల కోసం ఒక వ్యక్తి తన మూత్రపిండాలను విక్రయించారు.
ఐతే బాధితుడు వృత్తి పరంగా ఒక ప్లంబర్. ఐతే దేశం నలువైపుల నుండి అతనికి మూత్రపిండాల కోసం కాల్స్ చేస్తున్నారు . అతను మాత్రం రూ.50 లక్షలు డిమాండ్ చేస్తున్నాడని సమాచారం . ఇలాంటి సంఘటనలు ఎన్నో చూస్తున్నాం రోజూ ఐతే ఇది మాత్రం కొంచెం కొత్తగా కన్పిస్తోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications