ఇప్పుడు నితీష్ కుమార్ పని ఫినిష్: లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
పాట్నా: గత ఆదివారం శ్రీరామ నవమి నుంచి బీహార్లో పలు జిల్లాల్లో మత ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. పశ్చిమ బెంగాల్లో శాంతియుతంగా రామనవమి ర్యాలీ నిర్వహిస్తున్న వారిపై కొందరు అల్లరి మూకలు దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి చోటు చేసుకుంది.
గత వారం రోజులుగా బీహార్లో పలుచోట్ల మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీనిపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. ఇప్పుడు నితీష్ కుమార్ ఫినిష్.. బీహార్లో పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.. బీజేపీ మండిస్తోంది అని లాలూ ప్రసాద్ అన్నారు.

సీఎం నితీష్ కుమార్ సొంత జిల్లా నలందలో జరిగిన ఘర్షణల్లో ఇరవై మంది వరకు గాయపడ్డారు. ఔరంగాబాద్లో ఘర్షణల నేపథ్యంలో పోలీసులు దాదాపు 150 మందిని అరెస్టు చేసారు. ఘర్షణలపై దర్యాఫ్తు కోసం ప్రభుత్వం రెండు బృందాలను నియమించింది.
More From
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications