కర్నాటక ఎన్నికల ప్రచారంలో గుండెనొప్పి: జయానగర్ ఎమ్మెల్యే హఠాన్మరణం
బెంగళూరు: బీజేపీ నాయకులు, జయనగర్ ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ హఠాన్మరణం పొందారు. బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ప్రస్తుతం అదే నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు.
అతను శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు అరవై ఏళ్లు. వారం కిందట చికిత్స పొంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రచారానికి వెళ్లి గుండెనొప్పితో పడిపోయారు.

జయనగర్ నుంచి ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవలే చికిత్స జరగడంతో ప్రచారానికి వెళ్లవద్దని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ఆయన వినలేదు. హఠాత్తుగా గుండెనొప్పి రావడంతో కిందపడిపోయారు. ఆసుపత్రికి తరలించేలోగా కన్నుమూశారు.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications