నోకియా ప్లాంట్ మూసివేత, వీధుల్లో పడిన ఉద్యోగులు
న్యూఢిల్లీ: తమిళనాడులోని శ్రీ పెరంబుదూరులో ఏర్పాటు చేసిన నోకియా కంపెనీని శాశ్వతంగా మూసివేశారు. ఈ యూనిట్ కార్యకలాపాలను శనివారం నుంచి నిలిపివేస్తున్నట్లు గతంలోనే ఈ సంస్ధ ప్రకటించిన విషయం తెలిసిందే.
చెన్నై - కాంచీపురం మధ్య ఉన్న శ్రీ పెరంబుదూరు వద్ద 220 ఎకరాల స్ధలంలో 'నోకియా' సంస్ధ మొబైల్ ఫోన్ల తయారీ యూనిట్ను నెలకొల్పింది. జనవరి 2006 నుంచి ఈ యూనిట్లో మొబైల్ ఫోన్ల్ ఉత్పత్తి ఆరంభమైంది.

ఇక్కడి నుంచి నోకియా ఇప్పటి వరకూ 96 కోట్ల మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేసింది. ఈ సంస్ధలో మూడు షిప్టుల్లో ఎనిమిది వేల మంది పనిచేసేవారు. ఇప్పడు వారంతా పనులు లేక వీధుల్లో పడాల్సిన పరిస్దితి వచ్చింది.
పరోక్షంగా పాతికవేల మంది ఉపాధి పొందేవారు. చివరి రోజు ఉద్యోగులు ఆ యూనిట్ నుంచి భారమైన హృదయాలతో బయటకు కదిలారు. పన్ను వివాదాలన్నీ ఆ సంస్ధ పరిష్కరించుకునే వరకూ నోకియా ప్లాంట్ సెంట్రలో బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ ఆధీనంలోకి వెళుతుంది. ఆ విభాగం తరుపున శ్రీ పెరంబుదూరు తహసీల్దార్ ఈ ప్లాంట్ను పరిరక్షిస్తారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications