బీఎస్పీ నేతపై దుండగులు కాల్పులు, అల్లుడూ కూడా హతం
లక్నో : సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ వైరం బుసలుకొడుతుంది. ఇటీవల అమేథీలో స్మృతి ఇరానీ సన్నిహితుడు సురేంద్ర సింగ్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా యూపీలో మరో బీఎస్పీ నేత, అతని అల్లుడిని దుండగులు మట్టుబెట్టడం కలకలం రేపుతుంది.

కాల్పుల కలకలం
బీఎస్పీ నేత హజీ ఆసన్, అతని అల్లుడు షాబాద్ దారుణ హత్యకు గురయ్యారు. వారిద్దరూ బిజ్నూరులోని నజీబాబాద్ వస్తోండగా గుర్తుతెలియని దుండగులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తమ బంధువుల ఇంటికి వెళ్లివస్తుండగా కాల్పులకు తెగబడ్డారు దుండగులు. కాల్పులు జరిపిన దుండగులు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆసన్ను ఎవరు మట్టుబెట్టారో ఇంకా తెలియరాలేదని .. ఘటనపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
More From
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications