నామినేషన్ వేసేందుకు దున్నపోతుపై వచ్చాడు!
పాట్నా: ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ నాయకులు ఎన్నో వేషాలు వేస్తుంటారు. తాజాగా బీహార్ రాష్ట్రంలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ ఎమ్మెల్యే అభ్యర్థి ఏకంగా దున్నపోతుపై ఎక్కి వచ్చాడు.
బిహార్లో శాసనసభ ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన మనోజ్ యాదవ్ నామినేషన్ వేయడానికి కలెక్టరేట్కి ఏకంగా దున్నపోతుపై ఊరేగుతూ వచ్చారు.

అయితే, సరిగ్గా అక్కడికి వచ్చాక ఆ దున్నపోతు అక్కడ ఉన్న జనాన్ని చూసి బెదిరిపోయింది. కొంత గందరగోళం కూడా సృష్టించింది. దీంతో మనోజ్యాదవ్ దాని మీద నుంచి ఎలాగోలా కిందపడకుండా జాగ్రత్తగా దిగారు.
తమ నేతకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అతని అభిమానులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత తన నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు మనోజ్ యాదవ్.
More From
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications