భీవండిలో కుప్పకూలిన మూడంతస్థుల భవనం, ముగ్గురి మృతి, శిథిలాల కింద 20 మంది?
Recommended Video

Building Collapse : Many feared trapped, Watch
ముంబై: మహారాష్ట్రలోని భీవండిలో మూడంతస్థుల భవనం కుప్పకూలిన ఘటనలో ముగ్గురు చనిపోయారు. పది మంది గాయపడ్డారు. శిథిలాల కింద సుమారు 20 మంది చిక్కుకొనిపోయారని సమాచారం.
ఈ ఘటనలో శిథిలాల కింద ఉన్న వారిని రక్షించేందుకు అధికారులు సహయక చర్య లను ముమ్మరం చేశారు. శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది.

గత ఆగష్టులో ఇదే ప్రాంతంలో రెండంతస్థుల భవనం కూలిన ఘటనలో 8 మంది చనిపోయారు. కూలిన మూడంతస్థుల భవనంలో సుమారు 14 కుటుంబాలు నివాసం ఉంటున్నట్టు అధికారులు చెప్పారు.
More From
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications